Lagadapati Rajagopal | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 నుంచి �
వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ (Elections) ఉండటంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్లో స్థిరపడిన వారంతా ఓటేయడానికి బయల్దేరడంత
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు (Cash) పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున నల్లజర్ల మండలంలోని అనంతపల్లి వద్ద ఓ వాహనాన్ని ఢీకొట్టిన తౌడు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింద�
AP News | విజయవాడలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. డాక్టర్ డి. శ్రీనివాస్ ఇంటి బయట ఉరేసుకున్నాడు. ఇంటి లోపల శ్రీనివాస్ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి విగతజీవులుగా పడి ఉన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ సమీపంలోని దుర్గాపురం స్టేజీ వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది.
Road Accident | మునగాల మండలం ముకుందాపురం సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. కారు అతివేగంతో కంటైనర్ క�
Fire accident | విజయవాడ(Vijayawada) బందర్ రోడ్లోని కేడీసీసీ బ్యాంక్ సమీపంలో గల మెడికల్ గోడౌన్లో( Medical godown) భారీ అగ్ని ప్రమాదం(Huge fire) చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్పడింది. రాళ్ల దాడి నేపథ్యంలో సీఎం జగన్ కంటికి గాయమవడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆదివారం గుడివాడలో జరగాల్సిన
బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న పుత్తడి ధర శనివారం దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో జూన్ సమీక్షలో
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. న్యూ ఆటోనగర్లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.