మిగ్జాం తీవ్రతుఫాను (Cyclone Michaung) ఉత్తర దిశగా కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా కదులుతున్నదని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తీవ్ర తుఫానులో కొంతభాగం సముద్రంలో ఉందని, మరికొంతభాగం భూమిపై ఉన్నట్లు వెల్లడించింది.
ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్.. విజయవాడ కనకదుర్గమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. బీసీసీఐ ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పర్యవేక్షణలో నవంబర్ 27 వరకు అంతర్జాతీయ క్వాడ్రాంగ్యులర్ �
Mahesh Babu | దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) చనిపోయి నవంబర్ 15తో ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం నేడు విజయవాడలో ఘనంగా జరిగింది. విజయవాడలోని గురునానక్ కాలనీలోని �
Super Star Krishna | దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది. విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఏర్పాటు చేసిన విగ్రహాన్ని లెజెండరీ నటుడు కమల్హాసన్ శుక్రవార�
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో (Vijayawada) ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రూ బస్టాండ్లో (Vijayawada) 12వ ప్లాట్ఫామ్పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది.
TSRTC | విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్. జేబీఎస్ నుంచి విజయవాడకు బస్సులు నడిపించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి వెళ్లే 24 సర్వీసులను ఇకపై ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీ�
అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైఉన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రి (Indrakeeladri) దసరా శరన్నవరాత్రి (Dasara Celebrations) ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవైంగా వేడుకలను నిర్వహించనున్నా
awan Kalyan | ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు (Law and order) విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. వైసీపీ (YCP) వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆగ్రహం వ
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill scam) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) సీఐడీ పోలీసులు (AP CID police) అరెస్టు చేశారు.
సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పలు రైళ్లను రద్దు (Trains cancelled) చేశారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నారు.