విజయవాడ కనకదుర్గ ఆలయ పాలక మండలి సమావేశం చైర్మన్ రాంబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే పౌర్ణమి నుంచే భక్తులకు అమ్మవారి కుంకుమ ప్రసాదం అందించాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో (Vijayawada) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. గురువారం ఉదయం 5 గంటలకు నగరంలోని స్టెల్లా కాలేజీ సమీపంలో ఉన్న టీవీఎస్ బైక్ షోరూమ్లో (TVS Bike Showroom) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రయాణికులకు ముఖ్యగమనిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు (Trains cancelled) తెలిపింది.
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం (Visakhapatnam) నుంచి బయల�
ఒక్క రూపాయికే హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్సులో ప్రయాణించవచ్చని న్యూగో ట్రాన్స్పోర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో, ఎండీ దేవేంద్ర చావ్లా గురువారం ప్రకటించారు.
TSRTC | హైదరాబాద్ : ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదల నేపథ్యం�
భారీ వర్షాలతో మున్నేరు వాగుకు (Munneru Vaagu) వరద (Floods) పోటెత్తింది. ఖమ్మం (Khammam) నగరాన్ని ముంచెత్తిన మున్నేరు.. ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) ఐతవరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై (NH 65) ఉధృతంగా ప్రవహిస్తున్నది.
BV Raghavulu | ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా పోలవరం ప్రాజెక్టు 2025నాటికైనా పూర్తవుతుందని నమ్మకం లేదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (Raghavulu) అనుమానం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేసముద్రం (Kesamudram) సమీపంలో గూడ్స్ రైలుకు (Goods train) పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య విజయవాడ నుంచి కాజీపేట వెళ్తున్న గూడ్సు రైలు లింకు తెగిపోయింది.