ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మార్గదర్శి చిట్ఫండ్స్ (Margadarsi chit funds) కార్యాలయాల్లో సీఐడీ (CID) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇండ్లలో సోదాలు చేస్తున్నారు. విజయవాడలో (Vijayawada) సం�
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయానికి.. 15 మందితో కూడిన నూతన పాలకమండలిని ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన పేర్లను విడుదల చేసింది.
Peddagattu Jathara | దురాజ్పల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమై.. 9వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో హైదరాబాద్ - విజయవాడ హైవే(NH 65) పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
UWLA | అమెరికాలో మూడేళ్ల ‘మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ లీడర్షిప్, మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ’ కోర్సు చేయాలనుకుంటున్న తెలంగాణ, ఏపీలోని విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లాస్ ఏంజిల్స్ శుభవార్త చె�
ఇప్పటికే ఎడాపెడా ప్రభుత్వ ఆస్తుల్ని విక్రయించి ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరిన్ని ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్�
Panthangi Toll plaza | సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నంవాసులు పల్లెబాటపట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ప్లాజాకి వాహనాల తాకిడీ భారీగా పెరిగింది. రెండు రోజుల్లోనే
Panthangi | సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఇక హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రులు తమ సొంతూళ్లకు వెళ్తుండటంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింద�
RTA | ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుసగా రెండో రోజూ దాడులు కొనసాగిస్తున్నారు. నగర శివార్లలోని హయత్నగర్ వద్ద జాతీయ
Choutuppal | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో పెను ప్రమాదం తప్పింది. చౌటుప్పల్ మండలంలోని గుండ్లబావి వద్ద విజయవాడ జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు
RTA | నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝులిపించారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా హైదరాబాద్ హయత్నగర్ పరిధిలోని
Rachakonda Police | ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ కాలేజీ విద్యార్థులను వేధిస్తున్న సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ప్రదీప్తోపాటు మరో ఇద్దరు యువకులను విజయవాడలో రాచకొండ సైబర్క్రైమ్