Traffic Jam | యాదాద్రి భువనగిరి జిల్లాలోని తూప్రాన్పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున తూప్రాన్పేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై ఓ ట్యాంకర్ అదుపుతప్పి
CJI Justice Chandrachud | భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ధనంజయ వై చంద్రచూడ్ మంగళవారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి
ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై బీఆర్ఎస్ బ్యానర్ను ఆ పార్టీ నేతలు ప్రదర్శించారు. శుక్రవారం తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాలిగోపురం వద్ద బీఆర్ఎస్ బ్యానర్ �
విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ‘వందేమాతరం’ రైలు బుధవారం ైస్టెల్గా దూసుకెళ్లింది. త్వరలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య వందేమాతరం రైలును రైల్వేశాఖ నడిపించనున్నది
ఒక పక్క రాష్ట్రంలో పల్లెలకూ రోడ్ల సౌకర్యం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం మిగతా రాష్ర్టాలకూ ఆదర్శప్రాయంగా నిలుస్తుంటే... మరోపక్క జాతీయ రహదారులు అధ్వానంగా తయారై వాహనదారులకు నిత్య నరకం చూపిస్తున్నాయి
Goods train | ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది.
తొమ్మిది మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసు వివరాలను సోమవారం నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియ