విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ‘వందేమాతరం’ రైలు బుధవారం ైస్టెల్గా దూసుకెళ్లింది. త్వరలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య వందేమాతరం రైలును రైల్వేశాఖ నడిపించనున్నది
ఒక పక్క రాష్ట్రంలో పల్లెలకూ రోడ్ల సౌకర్యం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం మిగతా రాష్ర్టాలకూ ఆదర్శప్రాయంగా నిలుస్తుంటే... మరోపక్క జాతీయ రహదారులు అధ్వానంగా తయారై వాహనదారులకు నిత్య నరకం చూపిస్తున్నాయి
Goods train | ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది.
తొమ్మిది మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసు వివరాలను సోమవారం నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియ
Pantangi Toll Plaza | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ఉదయం పోలీసులు చెక్పోస్టు వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విజయ
Panthangi toll plaza | మునుగోడు ఉపఎన్నిక వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడుతున్నది. శుక్రవారం హైదరాబాద్లో రూ.కోటి 10 లక్షల హవాలా డబ్బును పోలీసులు
అర్థబలం, అంగబలం రాజ్యమేలుతున్న ప్రస్తుత ఎన్నికల్లో గెలవడం అంత సులువు కాదని, దానిని అధిగమిస్తూ చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచుకోవడంపై దృష్టి సారిస్తామని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, జాతీయ కార్యదర్శ�
CPI Secretary| విజయవాడలో జరుగనున్న సీపీఐ జాతీయ మహాసభలు జాతీయ రాజకీయాలల్లో పెను మార్పులను తీసుకురానున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.