హైదరాబాద్, సెప్టెంబర్ 10: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ‘ఐస్ప్రౌట్’ తాజాగా మరో ప్రీమియం సెంటర్ను ప్రారంభించింది. భాగ్యనగరంలో నిర్వహిస్తున్న సెంటర్లలో ఇది ఆరోద�
విజయవాడలోని కృష్ణలంక పోస్టాఫీసులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.కోటికి పైగా నిధులు గోల్మాల్ జరిగినట్టు తెలుస్తున్నది. డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు పక్కదారి పట్టినట్టుగా...
అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. తమకిచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలంటూ విజయవాడలో ధర్నా చేపట్టారు. ఆగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆక్రందన సభ...
విజయవాడలోని మాంసం దుకాణాలపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా కుళ్లిపోయిన మాంసంను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 500 కేజీల కుళ్లిన...
CJI NV Ramana | న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయ వ్యవస్థను పరిష్ట పరిచే కార్యక్రమాల్లో
Indrakaran reddy | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy) విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.