పెద్దపల్లి: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కొలువైన శ్రీకనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, కోరు కంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ దర్శించుకున్నారు. మంగళవారం కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ నాయకులు లోక బాపు రెడ్డి, హరి చరణ్ రావు, ఓరుగంటి రమణారావు, ముత్యాల బలరాం రెడ్డి, మాధవ రావు, రాజసుమన్ రావు, సాగి శ్రీనివాస్, మారం జలంధర్, గంగాధర్ రావు, దూలం సంపత్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Gabba Stadium | నేలమట్టం కానున్న 130 ఏళ్ల స్టేడియం.. ఒలింపిక్స్ పోటీలే ఆఖరు..!
Foldable iPhone | ఆపిల్ నుంచి అదరిపోయేలా మడతపెట్టే ఫోన్..! ఫుల్ డీటెయిల్స్ ఇవే..!