Former Minister Koppula | ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కొలువైన శ్రీకనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, కోరు కంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర�
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే వారం విజయవాడకు వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఇప్పుడు సీఎం హోదాలో విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శి�
విజయవాడ కనకదుర్గ ఆలయ పాలక మండలి సమావేశం చైర్మన్ రాంబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే పౌర్ణమి నుంచే భక్తులకు అమ్మవారి కుంకుమ ప్రసాదం అందించాలని నిర్ణయించారు.
బాన్సువాడ : పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో కనకదుర్గాదేవి ఆలయ నిర్మాణానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే టీచర్స్ కాలనీలో బ్రాహ్మణ సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ సంద
Vijayawada | విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఎనిమిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. రాక్షసులను
రామవరం : సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పిట్ సెక్రటరీ ఎస్కే.గౌస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ప్రముఖ సినీ నటుడు ఫిష్ వెంకట్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శిం�
అమీర్ పేట : అమీర్పేట్ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా నవరాత్రి వేడుకలకు హాజరు కావాలని కోరుతూ దేవాలయ కమిటీ నాయకులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆయన నివాసంలో కలిసి అమ్మవారి ప్రసాదంతో ప�
ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం | బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో గురువారం శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆషాఢమాసం సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రతిష�
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): విజయవాడ దుర్గగుడిలో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. సెక్యూరిటీ, శానిటరీ టెండర్ల అవకతవకలపై అందిన ఫిర్యాదులకు సంబంధించి ఇంద్రకీలాద్రిపై జెమ్మిదొడ్డ