కార్యదర్శితో పాటు తమను అధికారులు పట్టించుకోవడం లేదని, గ్రామ పంచాయతీలో జరిగే ఏ సమాచారమూ తమకు ఇవ్వడం లేదని పెగడపల్లి మండలం నరసింహునిపేట ఉప సర్పంచ్ నేరువట్ల శేఖర్, పలువురు వార్డు సభ్యులు ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టగా విధులు నిర్వహించిన వారికి ఇంత వరకు బిల్లులు చెల్లించలేదని, వాటిని వెంటనే చెల్లించే విధంగా చొరవచేపాలని బొంతుపల్లి సర్పంచ్ బావు స�
జూలపల్లి మండలం కాచాపూర్ ప్రభుత్వ పాఠశాల స్ఫూర్తితో ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం బాధితులు పోటెత్తారు. వివిధ సమస్యలతో సతమతమవుతున్న 345 మంది జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి తమ బాధలు చెప్పుకోగా, అధికారులు వి�
కరీంనగర్ జిల్లా బాస్ గా బాధ్యతలు చేపట్టి, విధులు నిర్వహిస్తున్న కలెక్టర్ చిత్రామిశ్రాను పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
వరంగల్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ హానర్స్ విద్యార్థులకు బోధించేందుకు ఒక పోస్టుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిమ్మ
మున్సిపల్ పాలకవర్గంలో చైర్మన్ పదవి పంపకాలు జరిగినట్లుగా వస్తున్న ఆరోపణలపై స్పష్టతను ఇవ్వాలని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. చెల్మెడ నివాసంలో ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు.
దివంగత మాజీ శాసనసభాపతి శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను వేములవాడలో సోమవారం ఘనంగా నిర్వహించారు. భీమ్ రాజ్ కనకరాజు ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయం ముందు యాచకులకు పండ్లు పంపిణీ చేశారు.