బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో ధాన్యం కొనుగోల్లు పూర్తి కావడంతో గురువారం గ్రామ సర్పంచ్ హర్షకోట రాజగోపాల్ రావు ఆధ్వర్యంలో హమాలీలను అభినందిస్తు వారిని సన్మానించారు.
చివరి దశ ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ బీ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో చివరి దశలో ఉన్న వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా బీర్ �
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేటలో సర్పంచ్ పోశాల శైలజ సదానందం ఆధ్వర్యంలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు.
మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా లో సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయు బాల కిషన్ పరామర్శించారు. ఇటివల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు ఆశ్విన్ రావు మృతి చెందిన విషయం త�
మ్మికుంట ఎంపీఆర్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద�
ఇందిరమ్మ పథకంలో వచ్చిన భూమిని సాగు చేసుకోనివ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ గుట్రాజపల్లికి చెందిన రైతు కల్లేపల్లి గంగయ్య జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశార�
జగిత్యాలలోని విద్యానగర్కు చెందిన రమ్య నాలుగు నెలల గర్భిణి. తమ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో తన పేరును నమోదు చేసుకున్నది. ప్రతినెలా 16 కోడిగుడ్లు తీసుకుంటున్నది. అయితే మే నెలలో తీసుకున్న ఎగ్స్ పాడైనట్�
కేసీఆర్ పాలనలో కార్పొరేట్కు దీటుగా సేవలందించిన ప్రభుత్వ దవాఖానలు ఇప్పుడు మొండికేస్తున్నాయి. సర్కారు నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం
వడ్ల కొనుగోళ్లలో అవినీతి జరిగింది నిజం కాదా..? అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఏ గ్రేడ్కు బదులు బీ గ్రేడ్ రకంలో వరి ధాన్యం కొనుగోలు చేసింది వాస్తవం కాదా..?
రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న దోపిడీ, అన్యాయం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు కనిపించడం లేదా..? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఆయన మంత్రి కా
బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలే బలమని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామాలు, వార్డుల స్థాయిలో విస్తృతంగా నిర్వహించి లక్ష్యాన్ని సాధించాలని స�
Praja Palana | చిగురుమామిడి,మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి, ఇందుర్తి, నవాబ్ పేట్ గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి పాలనలో భాగంగా గ్రామసభలు గ్రామ సర్పంచ్ ల అధ్యక్షతన బుధవారం నిర్వహించారు.