ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పెద్దమ్మ తల్లి పట్నాల ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.
హనుమాన్ జయంతి సందర్భంగా ఈనెల 31న గోదావరిఖనిలో పెద్ద ఎత్తున తలపెట్టిన వీర హనుమాన్ విజయ యాత్ర కు ఇంటికొకరు వేలాదిగా తరలి రావాలని వీహెచ్పీ కార్యదర్శి అయోధ్య రవీందర్ తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లును ప్రభుత్వం ఆమోదించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు.
Jeevan Reddy | కాంగ్రెస్తో సుదీర్ఘ ప్రయాణానికి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు పార్టీని వీడటానికి గల కారణాలపై లేఖను విడుదల చేశారు. గ
సిద్దిపేటలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్న ఈ ఆయిల్ ఫామ్ అనేది మాజీ మంత్రి హరీష్ రావు కృషివల్లే నిర్మాణం జరిగిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పొనగంటి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆయన విలేకరులతో ఆదివారం మాట్లాడార
పెళ్లిళ్లకు, విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాల సందర్శనకు అతి తక్కువ ధరలకే అద్దెకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ పేర్కొన్నారు.
Sunke Ravishankar | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్లో ప్రజలకు గుండు సున్నా పెట్టారని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ విమర్శించారు. వ్యవసాయ రంగానికి తక్కువ నిధులు కేటాయించారని అన్నారు. రైతుభరోసా, ఉ�
పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జగిత్యాలకు చెందిన శ్రీ పావని వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బండారి మణ�
గురుమామిడి మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో మహిళలు నెత్తిన బోనాలతో పోచమ్మ వద్దకు బయలుదేరి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలతో మొక్క�
రైతు భరోసాపై రైతులకు నమ్మకం సన్నగిల్లింది. సీజన్ ప్రారంభంలో ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చివరలో.. అది కూడా విడుతల వారీగా ఇస్తామని చెబుతుండడంతో పథకం ఉద్దేశం నీరుగారుతోంది. గతేడాది అక్టోబర్లో ప్రారంభమ�
గోదావరిఖని కోల్ బెల్ట్ ఏరియా కాలుష్యపు కోరల్లో చిక్కుకున్నది. పట్టణంలోని ప్రధాన నాళాల నుంచి వచ్చే వ్యర్థపు నీటిని భారీ ఎస్టీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి సింగరేణి నర్సరీలు, సమీప పంట పొలాలు, స్థానిక �