Siricilla : సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం అందిస్తామని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ తెలిపారు
తిమ్మాపూర్ ఇన్చార్జి సబ్ రిజిస్టార్ గా ట్రైనీ జిల్లా రిజిస్టార్ షాగుప్తా ఫిర్దోస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తిమ్మాపూర్ లో ఇన్చార్జ్ సబ్ రిజిస్టర్ గా ప్రస్తుతం పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ వి
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో డ్య
గోదావరిఖని మేకల మండికి మంగళవారం సాయంత్రం జనం దండిగా తరలివచ్చారు. మేకల ధరలు చూసి బెంబేలెత్తిపోయారు. మేడారం సమ్మక్క జాతరకు వెళ్లేముందు ఇంటి వద్ద సమ్మక్కలకు మేకలతో మొక్కులు చెల్లించడం ఆనవాయితీ.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందని, గ్రామాలు ,పట్టణాలు అన్ని రంగాలల్లో అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.
గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీఏ రఘువరణ్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని సారంగాపూర్, లక్ష్మిదేవిపల్లి, నాగునూర్ గ్రామాల్లో మంగళవారం పర్యటించి ఉపాధి హామీ పనుల నిర్వహ
వేములవాడ రాజన్న ఆలయంలోని అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం రాజన్న ఆలయంలో తనిఖీలు నిర్వహించారు.
‘మూడేండ్ల సంది తన రెక్కల కట్టంతో బతుకుతున్నం.. ఎప్పుడూ ఓ నోరు లేని జీవిగా చూడలె.. మాలో ఒకదానిగా, మా ఇంటి బిడ్డగానే సాకినం.. మా కుటుంబ బరువును మోసింది. ఎండనక.. వాననక పొలం కాడికి నడిచింది. అది కట్టపడితేనే మా ఇంటి�
సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలోని 102 ఆర్యవైశ్య గోత్రా స్థంబాలతో నిర్మాణం చేస్తున్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయ ఆవరణలో మంగళవారం ఆలయ నిర్వహకుల ఆధ్వర్యంలో మాఘశుద్ధ విదియ సందర్భంగా కన్యకా ప
కరాటే రిఫరీ జడ్జిగా గోదావరిఖనికి చెందిన సీనియర్ కరాటే మాస్టర్ పసునూటి చందర్ ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో గల ఇండోర్ స్టేడియంలో ఈనెల 18న కరాటే ఇండియా ఆర్గనైజేషన్, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డూ
పెగడపల్లి మండల బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా అరవల్లి సర్పంచ్ ఉప్పలంచ భవాని-లక్ష్మణ్ ఎన్నికయ్యారు. మంగళవారం పెగడపల్లి మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం మండల కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని భవిష్యత్లో ముందుకెళ్లాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కేంద్ర బలగాలలో ఉద్యోగం సాధించిన యువతకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రత్యేక అభినందనలు తెల
ప్రశాంత వాతావరణంలో రంజాన్ మాసం నిర్వాహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో రంజాన్ మాసం ఏర్పాట్లపై పెద్దపల్లి, మంథని
మహా కుంభమేళా మేడారం సమ్మక్క సారమ్మ జాతరకు పెద్దపల్లి నుంచి 175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్, పెద్దపల్లి పాయింట్ ఇన్చార్జి కల్పన తెలిపారు.
వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ భావన ఋషి సమాజ సేవా సంఘం అధ్యక్ష ఎన్నికలు మంగళవారం నిర్వహించగా సాధారణ ఎన్నికలను తలపించాయి. మొత్తం మార్కండేయ నగర్ లో పద్మశాలిలకు 326 ఓట్లు ఉండగా సంఘం అధ్యక్ష స్థానానికి దూ