ఇటీవల ఘన తంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సామాజిక సేవా కార్యకర్తగా అవార్డు పొందిన తారుపల్లి ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు కూరపాటి సత్య ప్రకాష్ రావు ను గ్రామ సభ సందర్భంగా పంచాయతీ పాలకవర్గం మంగళవారం ఘనంగ�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6, 7, 10 తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఏప్రిల్ 9న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అనుముల పోచయ్య తెలిపారు.
మున్సిపోల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ అదరగొడుతున్నది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వానికి తెరపడగా, ఆఖరి రోజూ హోరెత్తించింది. కార్పొరేషన్లు, అన్ని మున్సిపాలిటీల్లో ఇంటింటికీ తిరిగి, బీఆర్ఎస్ పాలన�
రేవంత్ రెడ్డి రాష్ట్రానికి శనిలాగ దాపురించాడని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. ఆయన 420 దొంగ హామీలతో గద్దెనెకారని, రెండేళ్లలో చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పా
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలుచుకొని మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నగరంలోని 4, 5, 16, 17, 18, 19, 21, 47 డివిజన్ల�
జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో జ�
అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ గద్దెనెక్కిందని, నమ్ముకున్న ప్రజలను నిండా ముంచిందని రెండేండ్లుగా అరాచకాలు తప్ప అభివృద్ధి చేసింది లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్ల�
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడికే-1 గనిలో పనిచేస్తున్న మహిళా కార్మికురాలు తమను తీవ్రంగా వేధిస్తుందని, ఆమెను వెంటనే గని నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు భారీ ధర్నాకు దిగారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో సోమవారం ఎనిమిదో వార్డు అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు పరాభవం ఎదురైంది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ కు ఇండియన్ వెడ్డింగ్ ఫెస్టివల్ ఫొటోగ్రఫీలో అవార్డు దక్కింది. ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ 2026 సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ ఆధ్�
గడిచిన రెండు సంవత్సరాల్లో హామీల అమల్లో ఘోరంగా విఫలమైన అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ మాజీ చైర్మన్ కోల�
చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ బొల్లి ఐలయ్యకు ను ఆంధ్రప్రదేశ్ లోనీ విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ నేషనల్ ఓపెన్ కరాటే టోర్నమెంట్లో ఘనంగా సన్మానించారు.