నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఐదారు నెలలుగా వేతనాలు అందక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఏండ్ల తరబడిగా అరకొర వేతనాలతో కాలం గడుపుతున్న ఈ చిరుద
ఫారెస్ట్ అధికారుల కనుసన్నల్లోనే తమ గ్రామంలో వేల ఎకరాల అటవీ భూమి అన్యాక్రాంతమవుతున్నదంటూ రుద్రంగి మండలంలోని మానాల యువకులు ఆరోపించారు. శనివారం పంచాయతీ కార్యాలయం లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మౌనిక, ఎస్ఐ �
Jagityal : జగిత్యాలకు చెందిన నికేశ్ (Nikesh) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఝాన్సీ రోడ్డు కాలనీకి చెందిన అతడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు.
Bathukamma | పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంజయ్గాంధీ నగర్లోని శ్రీచైతన్య హైస్కూల్ గ్లోబల్ ఎడ్జ్ క్యాంపస్లో బతుకమ్మ, దసరా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రకరకాల పూలతో విద్యార్థినులు బతుకమ్మలను అందంగా �
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం పూలు పేర్చి బతుకమ్మ ఆడి పాడారు.
విట్ జీ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 28వ తేదీ వరు పదో తరగతి విద్యార్థులకు ఐఐటీ, నీట్లపై అవగాహన, సబ్జెక్టులపై పట్టు సాధించడానికి ఉచిత సెమినార్లను నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ �
తెలంగాణ వైద్యవిధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఔట్ సోర్సింగ్, సానిటేషన్ సిబ్బంది ఆరునెలలుగా జీతాలు రాక అర్ధాకలితో అలమటిస్తున్నారు. పండుగ పూట నైనా కడుపునిండా తినేటట్లు జీతాలు ఇవ్వాలని వేడుకుంటు�
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ అని, పూలనే దేవతలుగా కొలిచే గొప్ప సంస్కృతి ఒక తెలంగాణకే దక్కిందని ఐఏఎస్ పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత శ్రీకాంత్ అన్నారు.
పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన మన్నె నీరజ (40) అనే మహిళ శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. నీరజ గత కొంత కాలంగా ఉన్న అనారోగ్యాన్ని భరించలేక ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శశిధర్ శర్మ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి డీఐఈఓ గంగాధర్ హాజరయ్యారు. ప్రతీ వి�
ఫారెస్ట్ అధికారుల కనుషన్లోనే ఉమ్మడి మానాలలో వేల ఎకరాల అటవీ భూములు అన్యం ప్రాంతం అవుతున్నాయని మానాల గ్రామ ప్రజలు యువకులు ఆరోపించారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతం అవుతున్నా
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్ ఏసీపీ మాధవి లత హెచ్చరించారు. వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో సీపీ గౌస్ ఆలం అదేశాల మేరకు హుజురాబాద్ ఏసీపీ మాధవి లత ఆధ్వర్యంలో పోలీసులు శ�