ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే వారిని గెలిపించాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి గ్రామాల్లో ఎన్నికల ప్�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో పురుషుల పొదుపు సమితి సభ్యుడు మొలుగూరి లోకేందర్ ఇటీవల మృతి చెందాడు. కాగా ఆ కుటుంబానికి రూ.52 వేల సమితి అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు గొడిశాల శ్ర�
పంచాయితీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎంపీడీవో మెరుగు శ్రీధర్ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీగణపతి ఫంక్షన్ హాల్లో ఎంపీడీవో మెరుగు శ్రీధర్ ఆధ్వర్యంలో సర్పంచ్, వార్డుమెంబర�
రాష్ట్రంలో వారం రోజుల పాటు ఊహించని చలి ప్రభావం ఉంటుందని ఇటీవలనే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ మేరకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. చల�
తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న గురుప్రసాద్ బిరదర్ బెంగళూరులోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా
ఇక్కడ చెత్త డబ్బాల తీరు చూశారుగా.. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో కాదండీ.. మన రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలోనే.. అది కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్ ప్రక్కనే.. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఇటీవల ఇలాంటి డస్ట
‘హలో తమ్ముడు.. బాగున్నవా.. నేను మన ఊరు సర్పంచిగా పోటీ చేస్తున్న.. మీ నాయన నాకు బాగా దగ్గర. అన్ని విషయాలు మీ బాపుతో మాట్లాడిన.. ఎలాగైనా రేపు ఉదయం కల్లా ఊళ్లో ఉండాలి.. ఓటు వేసిన తర్వాత తీరిగ్గా వెళ్లిపోతువు గనీ.. ప�
డివిజన్లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్లో కొనసాగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఎలాంటి ఘర్షణలు, అల్లర్లు లేకుండా ప్రశా�
బీసీ రిజర్వేషన్ పై పార్లమెంట్ లో చర్చించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రిజర్వేషన్ 9వ షెడ్యూల్ లో చేర్చితేనే 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం అవుతుంద
జగిత్యాల పట్టణాన్ని ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ 21వ వార్డులో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, 4వ వార్డులో చెరువు కట్ట పోచమ్మ ఆలయం దగ్గర రూ.4 లక్షల తో సీసీ రో�
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో వేములవాడ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఎన్నికలు నిర్వహించగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఓటు హక్కు వినియోగిం�
Manthani | తొలి విడుత పంచాయతీ ఎన్నికలు డివిజన్ పరిధిలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ప్రశాంతంగా జరుగుతున్నది.
బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామశివారులో మద్దునూర్ కు చెందిన గొల్లపెల్లి జగ్గయ్యకు చెందిన ద్విచక్రవాహనం ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల రన్నింగ్లోనే మంటలు చెలరేగి నిప్పులు చిమ్ముతూ కాలిబుగ్గిపాలై�
జాతకంలో యోగం ఉంటే ఎవరు ఆపలేరని అవకాశం తన్నుకుంటూ వస్తుందని శృంగేరి శారదపీఠం ఆస్థాన పండితులు, ప్రవచకులు, డాక్టర్. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు.
తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచిగా గెలిపిస్తే ఆ గ్రామానికి ఉచితంగా తన సొంత ఖర్చులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్ హామీ ఇచ్చ