మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్ గ్రామ పరిధిలోని భూములను సంబధించిన సరిహద్దులను చూపిన తర్వాతనే అధికారులు పక్క గ్రామమైన సంగెం-శ్రీరాంపూర్ గ్రామంలో భూ సర్వేను చేపట్టాలని ఓబులాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశ
బ్రాహ్మణపల్లి చెక్ డ్యాం వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సంపత్, మండల కార్యదర్శి పిల్లి రవియాదవ్ డిమాండ్ చేశారు.
వీణవంక ఎంపీడీవో రవిసుధాకర్ సేవలు మరువలేనివని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీగణపతి ఫంక్షన్హాల్లో సోమవారం ఎంపీడీఓ రవిసుధాకర్ పదవీ విరమ�
పెద్దపెల్లి జిల్లా వీబీజీ రాంజీ ఫీల్డ్ అసిస్టెంట్ ల ఉద్యోగ సంఘం కార్యవర్గం సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావును కలిశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సాధక, బాధలను వివరించి తమకు ప్రభుత్వం నుంచి తోడ్పాట
కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రహదారిపై కల్లూరు ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థులు సోమవారం మెరుపు ధర్నా చేపట్టారు. పాఠశాలకు అదనపు బస్సులు నడపాలని రహదారిపై బైఠాయించి నిరసన �
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను ప్రజలు ముందుకు తీసుకెళ్లి ఎండగడతామని హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఒడిత�
యాదవుల సంక్షేమానికి పాటు పడతామని యాదవ మహాసభ ఓదెల మండల అధ్యక్షుడు వేల్పుల ఐలయ్య యాదవ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో నూతనంగా ఎన్నికైన యాదవ మహాసభ పాలకవర్గం సోమవారం మల్లికార్జున స్వామి ఆలయాన్ని �
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో డబ్ల్యూఎఫ్ఎస్కేవో ఆధ్వర్యంలో జరిగిన దక్షిణ భారత ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్-2026 పోటీల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కరాటే విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ కనికి రెడ్డి సతీష్, పాలకవర్గ సభ్యులు సోమవారం పంపిణీ చేశారు.
సిరిసిల్లను డ్రగ్ ఫ్రీ సిటిగా ప్రకటిస్తూ పాలకవర్గం తీర్మానం చేసినట్లు మున్సిపల్ చైర్మన్ జిందం కళ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ సాధన సమావేశం సోమవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు.
శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజుల (సెప్టెంబర్ 1 నుండి 30వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ మహేష్ బీ గితే తెలిపారు.
మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు యాటెల్లి విజయ్కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వ�
Jagtial : జగిత్యాలలో వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చక్రవర్తి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
MLA Kavvampally Satyanarayana | గన్నేరువరం మండలంలో జరుగుతున్న అరాచకాన్ని మండల ప్రజలు గమనిస్తున్నారన్నారు. రోడ్డు వేయడం చేతగాని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.