తెలంగాణ జానపద కళ ఒగ్గు కథ ఇక అగ్రరాజ్యాన వేదికగా కళా ప్రదర్శనకు అవకాశం దక్కింది. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో ఒగ్గు కథకు ఉన్న ఆదరణ తెలియనిది కాదు. 50 సంవత్సరాల పాటు వేములవాడ ప్రాంతానికి చెందిన దివంగత మిద్దె �
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను బుధవారం మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేకులు కోసి, సీట్లు పంచిపెట్టారు.
తెలంగాణలో బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి పార్టీ అధినేత కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతీ నాయకుడు సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు
RTC Bus | గుర్తు తెలియని వ్యక్తి కోరుట్ల బస్టాండ్లోకి ప్రవేశించి బస్సును తీసుకెళ్తుండగా.. సమాచారమందుకున్న పోలీసులు ఆర్టీసీ బస్సును వెంబడించారు. ఈ క్రమంలో ఆ దొంగ వేగంగా బస్సును తీసుకెళ్తూ పోలీస్ వాహనాన్ని, �
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు బుధ
షన్ దారులకు మరోసారి మూడు నెలల బియ్యం ముందుగానే ఇవ్వడం జరుగుతుందని తహసీల్దార్ కొండం కనకయ్య తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కళావతితో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయానికి ఇటీవలే స్వామివారికి నైవేద్యాలు, వచ్చిన అతిథుల కోసం చేయాల్సిన ఆహార పదార్థాలు వండేందుకు రెగ్యులర్ ఉద్యోగిని అన్ని పరీక్షలు నిర్వహించి హైదరాబాదులో నియామక పత్ర�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బోనాల ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు బోనా�
చిగురుమామిడి మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని బీఆర్ఎస్ మండల మహిళా నాయకురాలు సర్పంచ్ ఆకవరం భవాని, ఉప సర్పంచ్ కాశబోయిన విజయలక్ష్మి అన్నారు.
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఆరోగ్య కేంద్రం ముందు ప్రధాన రహదారి పై ధర్నా-రాస్తారోకో నిర్వహించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని ఎన్టీపీసీ క్రషర్నగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీప�
కోడిగుడ్లతో కూర బగారా అన్నం వండుకొని మరి కడుపునిండా తిని దొంగతనానికి పాల్పడిన సంఘటన వేములవాడ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. ఆషాఢ మాసం కావడంతో భక్తుల రద్దీ అంతంత గానే ఉండగా జాతర గ్రౌండ్ లో పలు దుకాణాలు �
Karimnagar | కరీంనగర్ పట్టణంలో మరోసారి దోపిడీ కలకలం రేపింది. పీఎంజే జ్యువెల్లరీ షాపులో దోపిడీ ఘటన జరిగిన రెండు నెలలు గడవకముందే, అదే తరహాలో మరో ఇంట్లో దోపిడీ జరిగింది.
Accident | పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఓ డీసీఎం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.