ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కార్యక్రమం ముగిసింది. ఆ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లెక్కతేలింది. అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం ఓటర్లలో 3,92,298 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలే�
చట్టాన్ని గౌరవిస్తామని చెప్పిన పాలకులే వాటికి తూట్లు పొడుస్తున్నారు. ప్రతినెలకోసారి సమావేశం నిర్వహించి ప్రజాసమస్యలపై చర్చించాలని ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. వాటిని తుంగలో తొక్కుతున
సిరిసిల్ల జిల్లాలో హత్య, శవ రాజకీయాలను ప్రజలు సహించరని, నేత కార్మికుడు వెంగల వెంకటేశం హత్య కేసులో నిందితుడితో పాటు సూత్రధారులను, పాత్రదారులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని బీఆర్ఎస్ జి�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పర్యటించనున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్ల్లి, గర్జనపల్లి క్లస్టర్ పరిధిలో ఇటీవల మూడు రోజుల పాటు న�
తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వల్భాపూర్ గ్రామానికి చెందిన వీరబోయిన శ్రీనివాస్, దేవేందర్ కోరారు.
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన సేవలందించాలని కరీంనగర్ జిల్లా వైద్యాధికారి రాజగోపాల్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. వీణవంక మండల కేంద్రంతో పాటు చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం జిల్లా వైద్యాధి�
రామగుండం కార్పొరేషన్ లో రూ.కోట్ల నిధులతో అభివృద్ధి జరుగుతుందని కాగితాలు చూపించడం కాదనీ, ఆ చిత్తశుద్ధి ఉంటే ముందు కౌన్సిల్ మీటింగ్ కు రావాలని రామగుండం మున్సిపల్ బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీల హత్యా రాజకీయాలను ప్రజలు సహించరని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తోట ఆగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్య ఘటన తో అత్యా రాజకీయాలు వెలుగులోకి
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో వెలసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ �
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలోని పునరుద్ధరణ జరుగుతున్న శివాలయంలో విరాళాధాతలతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ అతి పురాతనమైన సాంబ సదా శివాలయం శిథిలావస్థకు చేరుకుని ఆలయ శ�
Sircilla | సిరిసిల్లలో రాజకీయ ఆరోపణల మధ్య చోటుచేసుకున్న నేత కార్మికుడి మృతి కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఓ నేత కార్మికుడి హత్యను అడ్డుపెట్టుకొని మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ను ఇరికించేందుకు కుట్ర �
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేమువాడ రాజన్న ఆలయం నిర్మాణంలో అడుగడుగునా లోపాలే కనిపిస్తున్నాయి. హడావుడి ప్రణాళికలు.. ముందుచూపు లేని పనులతో ఆలయ ప్రాశ్యస్థ్యం దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. యాదా�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సోమవారంతో ముగిసింది. ఈనెల 9న అర్థరాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 3.94 లక్షల మంది ఓటర్లకు (13.16 శాతం) సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల�
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కరీంనగర్ను సేఫ్ సిటీగా ఉంచామని, స్మార్ట్సిటీగా అభివృద్ధి చేశామని, బీజేపీ గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తుందనుకుంటే కత్తులతో దాడులు చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మె�