మంథని డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా జంజర్ల శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంథని డివిజన్ ఎలాక్ట్రానిక్ మీడియా 12 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
‘రామగుండం కార్పొరేషన్ లో చట్టం ఎవరికి చుట్టమైంది..? రెండేళ్లుగా ఇష్టానురీతిగా అక్రమ కూల్చివేతలు జరుగుతుంటే చర్యలేవి..? స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్లుగా ఒక ఐఏఎస్ అధికారి నడుచుకుంటూ ప్రజలకు ఏం సంకేతం ఇస్తు
అంతర్గాం మండలం లింగాపూర్ మెాడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ అత్యత్తమ ప్రతిభ కనబరిచారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ పీ అఖిల్, టీ జశ్
KTR | కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్ల అపారెల్ పార్క్ను పరిశీలిం
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు, నూతనంగా టీఈటీ రాసే అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం(జీటీఏ) అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు వినతి ప్రతం అంద�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలోని హనుమాజీపేట గ్రామంలో చిరుత పులి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. గ్రామ శివారులో చిరుత సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు వెంటన�
కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో మంగళవారం రైతులు పులి పాదముద్రలు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలు
ఆలిండియా యోగా చాంపియన్ షిప్ లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మహిళ భారత రికార్డు కైవసం చేసుకుంది. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో జార్ఖండ్ యోగ�
పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామంలోని శ్రీ గోదా రంగనాథ స్వామి ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వికాస తరంగిణి పెద్దపల్లి-01 ఆద్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిం�
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో గోదావరిఖని రెయిన్బో స్కూల్ విద్యార్థిని చేరాల నందననేహా పాల్గొని ప్రతిభను చాటింది. నాట్య ఆచార్య దగ్గుల జ్యోతిర్మయి ప
Godavarikhani : గోదావరిఖనికి చెందిన సీనియర్ న్యాయవాది, నోటరీ గోషిక ప్రకాష్ (51) గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా పెద్దపల్లికి సహచరులతో కలిసి కారులో వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.
Dharmapuri | భక్తి శ్రద్ధలకు ప్రతీకగా నిలిచే ఓ సంఘటన ధర్మపురి క్షేత్రంలో చోటుచేసుకుంది. మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ధర్మపురి మండలం రాజారం గ్రామానికి చెందిన మామిడాల వెంకటేశ్- శారద దంపతులు.. తమ గ్�