Vijayawada | దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైకి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు ఎలాంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రొటోకాల్ దర్శనాలు ఉండవని ఈవో శీనా నాయక్ ప్రకటించారు.
Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ను ఇస్తూ ఆదేశాలిచ్చింది.
హైదరాబాద్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీని ప్రభావం విమానా ప్రయాణాలపై పడుతున్నది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి (Devi Navaratri) ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. అమ్మవారు 11 రోజుల్లో 11 రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం దసరా ఉత్సవాలకు (Dasara Celebrations) సిద్ధమైంది. సోమవారం నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు తిధుల ప్రకారం 11 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయ�
తాను ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోవడం లేదని, కొందరు కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) చెప్పారు.
ఏసీబీ విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్కు పోలీస్ స్టేషన్ హోదా లేదని ఏపీ హైకోర్టు పలు కేసులను గంపగుత్తగా కొట్టివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Free Bus Effect | ఉచిత బస్సు ప్రయాణంతో ఏపీలో కూడా మహిళల సిగపట్లు తప్పడం లేదు. స్త్రీ శక్తి స్కీమ్ ప్రారంభమైన మరుసటి రోజు నుంచే బస్సులో ఆడవాళ్లు కొట్టుకుంటున్న ఘటనలు బయటకొస్తున్నాయి.
Ayesha Meera | ఆయేషా మీరా తల్లి షంషాద్ బేగం మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని తెలిపారు. విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు.ఈ కేసు విషయంలో ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని.. సీఎం, డిప్యూట
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎట్టకేలకు ముగ్గురు నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విడుదల అయ్యారు. వీరి రిలీజ్ సందర్భంగా విజయవాడ సబ్ జైలు వద్ద దాదాపు మూడు గంటల పాటు హైడ్
Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. ఆయనకు విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Vijayawada | విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త రూల్. ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించకపోతే ఆలయంలోకి అనుమతించరు. సెప్టెంబర్ 27 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.
Hyd | శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆయా విమానాలను దారి మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఎనిమిది విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు.