Flights Cancelled | శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు అయ్యాయి. శంషాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, రాజమండ్రికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్ర�
Sensational comments | వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఈసారి సొంత పార్టీకి చెందిన ఎంపీపై అవినీతి ఆరోపణలు చేసి కలకలం సృష్టించాడు.
Free Bus | ఆర్టీసీ బస్సులో ఓ మహిళ వీరంగం సృష్టించింది. ఫుట్బోర్డు మీద నిల్చోవద్దని చెప్పినందుకు ఇది ఫ్రీ బస్సు అంటూ డ్రైవర్తో గొడవకు దిగింది. అడ్డొచ్చిన కండక్టర్తోనూ వాగ్వాదానికి దిగింది. నా ఫొటో తీసుకో.. వి
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు శుభవార్త చెప్పింది. పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ నుంచి తిరుప�
Vijayawada - Singapore | విజయవాడ నుంచి సింగపూర్కు నవంబర్ 15వ తేదీ నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడ
తన భార్య పుట్టింటికి వెళ్లడానికి పిన్ని కారణమని అనుమానంతో ఆమెను అతిదారుణంగా హత్యచేసిన సంఘటన విజయవాడలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడలోని భవానీపురం ఉ�
Traffic | దసరా సెలవులు ముగియడంతో.. గ్రామాల నుంచి హైదరాబాద్ నగరానికి ప్రజలు తిరుగు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరానికి వచ్చే అన్ని రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి.
Pawan Kalyan | జగన్ హయాంలో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పడిన ఇబ్బందులను ఆటో డ్రైవర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
Chandrababu | దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ ఘనంగా జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు ప్రజలు ఓజీ సినిమా చూశారని.. దసరా పండుగను చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
Vijayawada | దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. లాడ్జిలో స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియోలు తీశాడు.
Vijayawada | దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైకి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు ఎలాంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రొటోకాల్ దర్శనాలు ఉండవని ఈవో శీనా నాయక్ ప్రకటించారు.
Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ను ఇస్తూ ఆదేశాలిచ్చింది.
హైదరాబాద్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీని ప్రభావం విమానా ప్రయాణాలపై పడుతున్నది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది.