క్వార్ట్ తవ్వకాల వల్ల క్షయ వ్యాధి సోకి మరణించిన 187 మంది కార్మికుల కుటుంబాలను చట్ట ప్రకారం ఆదుకొన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు పరిహారం చెల్ల
అగ్నిపథ్ ఆందోళనలో మృతి చెందిన దామెర రాకేశ్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాను అందజేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి
కాలుష్యాన్ని పెంచుతూ పర్యావరణానికి హాని చేయాలనుకొంటే టమాటాలు లేని ప్రపంచాన్ని చూడటానికి సిద్ధంగా ఉండాలని డెన్మార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది.
లైంగికదాడికి గురైన మైనర్ బాధితురాలి వివరాలు బహిరంగ పరిచినందుకు బీజీపే ఎమ్మెల్యే రఘునందన్పై అబిడ్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల సామూహిక లైంగికదాడికి గురైన బాధితురాలి ఫొటోలు, వీడియోలు రఘ�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైంది. లైంగికదాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఓ బాధితురాలు పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యకు యత్నించింది
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలో యంత్ర సామగ్రి వేలాన్ని నిలివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీసీఐ భూ నిర్వాసితులు గురువారం ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్-నాగ్పూర్ రహదారిపై ఎడ్లబండ్లతో రాస్త
జిల్లావ్యాప్తంగా ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో కుష్టు వ్యాధి నమోదు కేసులను గుర్తించాలని, వ్యాధిగ్రస్తుల వివరాల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి జిల్లా అదనపు సంచాలకుడు �
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతున్నది. రోజురోజుకి వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో రెండు దారుణ ఘటనలు వెలుగుచూశాయి. గ్యాంగ్ రేప్ చేశారని ఓ మైన�
యూపీలో యువతులు, మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల పర్వం కొనసాగతూనే ఉంది. లలిత్పూర్ జిల్లా పాలి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ సహా ఆరుగురు నిందితులు 13 ఏండ్ల బాలికపై లైంగిక దాడులకు పాల్పడ్డారు.
ముంబై: కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన వ్యక్తి బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో మనస్థాపం చెందిన బాధిత బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ ఘటన జరిగింది. 16 ఏండ్ల బాలిక సవతి తల్ల�