అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సాయినగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో
సైబర్ నేరగాళ్లు (cyber fraud)చెలరేగుతూ ఆన్లైన్ వేదికగా అమాయకులను అడ్డంగా దోచేస్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆన్లైన్ పేమెంట్స్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటున్న బాధితుల సంఖ్య ప
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతోపాటు పలువురు గాయపడటంపై సీఎం విచారం వ్యక్తంచేశారు.
వారంత యువతీయువకులు.. అందరూ పేద కుటుంబాలకు చెందినవారు.. ఏదైనా ఉద్యోగం చేసి తమ తల్లిదండ్రులకు అండగా నిలవాల్న తపనతో హైదరాబాద్ బాటపట్టారు. డిగ్రీ, బీటెక్ పూర్తిచేసి సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లె�
తప్పుడు వార్తల యుగంలో నిజం బాధితురాలిగా మారిందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల నిజాన్ని వాస్తవాల ఆధారంగా నిర్ధారించుకోవడం లేదన్నారు.
అనుమానాస్పదస్థితిలో వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఎంజీఎంలో కలకలం రేపింది. అప్పటి వరకు విధులు నిర్వర్తించిన పీజీ వైద్య విద్యార్థిని అపస్మారకస్థితిలో కనిపించడంతో తోటి విద్యార్ధులు, స�
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇటీవల ఆటోను గ్రానైట్ లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. డిసెంబర్ 31వ తేదీన మంగోరిగూడెం నుంచి ఎనిమ�
‘బీహార్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నపుంసకత్వానికి బలైపోయారు. నేను ఇలా అనడానికి కారణం రెండు రోజులుగా ప్రజలు హత్యకు గురవుతున్నారు. కానీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా ఉంది’ అని అన్నారు.
మాంసం ముక్కలు గొంతులో ఇరుక్కుపోయి ఆహారనాళం చిరిగి వారం రోజులుగా వాంతులు చేసుకుంటూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసి సమస్యను దూరం చేశారు కిమ్స్ వైద్యులు. గచ్చిబౌలికి చెందిన అ
ఫ్లోరైడ్ మహమ్మారితో పోరాటం చేస్తూ.. తనదైన శైలితో అద్భుతమైన చిత్రాలను గీస్తూ యువతకు ఆదర్శంగా నిలిచింది సువర్ణ. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాభక్ష్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సాయిబండ తండాకు చెంద
మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ తాజాగా ఓ లైంగిక దాడి కేసులో దోషి శిక్షను జీవిత ఖైదు నుంచి 20 ఏండ్లకు తగ్గించింది. రేప్ క్రూరమైనదైనా, లైంగిక దాడి తర్వాత దోషి ఆ 4 ఏండ్ల బాధితురాలిని ప్రాణాలతో వదిలివేశా�
ఇదీ కలనా..నిజమా.. నాకింక అర్థమైతలేదు. కేటీఆర్ సార్ మా ఇంటికి వచ్చి నాతో కలిసి అన్నం తింటడనుకోలే. ఆయనతో కలిసి తిన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను చాలా చిన్నోన్ని.. సార్ పెద్దోడు. తలుచుకుంటేనే పరేషాన�
వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబమే. కానీ, ప్రత్యక్ష అనుభవం లేదు. ఉన్నత విద్య చదివారామె. భర్త డాక్టర్. ఏ లోటూలేని సంతోషకరమైన జీవితం. ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్య సమస్య. ఊహించని విధంగా క్యాన్సర్ బారినపడ్డారు. క్య�
కిసీ సే నా కెహ్నా. 1983లో వచ్చిన సినిమా అది. కథలో.. అప్పుడే పెండ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు ఓ ఊర్లో దిగుతారు. అక్కడ ‘హనీమూన్ హోటల్' పేరుతో ఉన్న హోటల్ బాగా పాపులర్ అని తెలుసుకొని గుర్రపు టాంగాలో అక్కడికి