బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతున్నది. రోజురోజుకి వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో రెండు దారుణ ఘటనలు వెలుగుచూశాయి. గ్యాంగ్ రేప్ చేశారని ఓ మైన�
యూపీలో యువతులు, మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల పర్వం కొనసాగతూనే ఉంది. లలిత్పూర్ జిల్లా పాలి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ సహా ఆరుగురు నిందితులు 13 ఏండ్ల బాలికపై లైంగిక దాడులకు పాల్పడ్డారు.
ముంబై: కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన వ్యక్తి బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో మనస్థాపం చెందిన బాధిత బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ ఘటన జరిగింది. 16 ఏండ్ల బాలిక సవతి తల్ల�