చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామానికి చెందిన పులి నారాయణ (60) రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆర్ సాయికృష్ణ తెలిపారు.
US Teacher: అమెరికాలో ఓ మహిళా టీచర్.. 15 ఏళ్ల స్టూడెంట్తో 50 సార్లు శృంగారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చికాగోలోని డౌనర్స్ గ్రూవ్ సౌత్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. విద్యార్థి ఫోన్కు అసభ్యకరమైన మెసేజ్
కరీంనగర్ నగరపాలక సంస్థలోని సీతారాంపూర్ ప్రాంతంలో రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి అంటే నిర్మాణం చేపడుతున్నారని, న్యాయం చేయాలని కోరుతూ ఈ ప్రాంతానికి చెందిన సాగి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి బుధవారం వాటర్ ట్యా
Villagers Protest | మంచిర్యాల జిల్లా మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ మల్టిపర్పస్ వర్కర్ ప్రభాకర్ పై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు రహదారిపై రాస్తారోకో నిర్�
రామగుండం ఎరువుల కర్మాగారం లో శనివారం రాత్రి బీ షిఫ్ట్ లో జరిగిన ప్రమాదం లో అస్వస్థతకు గురైన మెకానిక్ విభాగం లో పనిచేస్తున్న ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ కి చెందిన ఎండీ.అఫ్జల్ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో కో
ఆన్లైన్ బెట్టింగ్కు ఓ యువకుడు బలైన ఘటన వికారాబాద్ జిల్లాలో శనివారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్పల్లి మండలం కోట్మర్పల్లికి చెందిన బోయిని పాండు కుమారుడు బోయిని విజయ్కు�
YS Sharmila | మహిళలను అగౌరవపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టేవారు ఏ పార్టీలో ఉన్నా వారి అంతు చూడాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు.
Rape Accused Shot Victim | బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన అత్యాచార నిందితుడు దారుణానికి పాల్పడ్డాడు. బాధిత యువతిపై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు నిందితుడితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Shankaracharya | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం జరిగిందని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆరోపించారు. ఆయన మళ్లీ సీఎం అయ్యే వరకు ఆ బాధ తొలగిపో�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తాను నిందితురాలిని కాదని, బాధితురాలిని మాత్రమేనని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. లిక్కర్ కేసుకు జ్యుడీషియల్ రిమాండ్లో భాగంగా మంగళవారం కోర్టుకు హాజరైన కవిత, కోర్టులో న్యాయమూర
భారత హాకీ జట్టు ప్లేయర్ వరుణ్కుమార్ భాగోతం బట్టబయలైంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు బెంగళూరు పోలీసులు వరుణ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జాతీయ హాకీ జట్టుకు ప్రాతి�
సైబర్ నేరగాళ్లు రోజుకో స్కామ్తో (Cyber Fraud) చెలరేగుతూ అమాయాకుల నుంచి అడ్డంగా దోచేస్తున్నారు. తాజాగా కొరియర్ స్కామ్తో పుణేకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి రూ. 5 లక్షలు కొల్లగొట్టారు.
చీమలపాడు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన వలస కూలీ సందీప�