మండలంలోని బరాఖత్గూడెం గ్రామంలో గల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కందాళ శ్రీనివాసాచార్యులు, ప్రశాంతాచార్యులు పూర్ణకుంభంత
Former MLA Gandra | భూపాలపల్లిలో ప్రజల కోసం, లోక కల్యాణార్థం నిర్మించిన వేకటేశ్వర స్వామి ఆలయం (Venkateswara Swamy temple) పై రాజకీయం చేయడం ఇకైనా మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెకంట రమణారెడ్డి (Former MLA Gandra) పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక మారెట్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల క�
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 23న హిమాయత్ నగర్, లిబర్టీలోని బాలాజీ భవన్, జూబ్లీహిల్స్లోని వెంకటేశ్వరస్వామి దేవాలయాలలో ఉత్తర ద్వార స్వామి వారి దర్శనానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీటీడీ డిప్యూటీ ఈ
MLA Bandla | గద్వాల నియోజకవర్గ పరిధిలోని మల్దకల్ మండలంలో వెలసిన శ్రీస్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నూతన ముఖద్వారం, అన్నదాన(Food shed) కార్యక్రమం షెడ్డును ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishnamohan Reddy) ప్రారంభించా�
విజయదశమి పండుగను సోమవారం మక్తల్ మండల వ్యాప్తంగా అన్నిగ్రామాల ప్రజలు ఘ నంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆయాగ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సాయం త్రం శమీ పూజ చేశారు.
అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని పటాన్చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. అ
ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఫ్యాబ్ సిటీ ఉన్న వేంకటేశ్వర స్వామి ఆల�
ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మం త్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేటలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం ఆధ్యాత్మిక ద�
KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడంతో పాటు పలు కార్యక్రమాల
కరీంనగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడి దివ్య క్షేత్రానికి తొలి అడుగు పడింది. నగరంలోని పద్మనగర్లో పదెకరాల్లో టీటీడీ నిర్మిస్తున్న ఆ ఏడుకొండలవాడి ఆలయ నిర్మాణానికి వైభవంగా అంకురార్పణ జరిగింది
కరీంనగర్ మరో దివ్య క్షేత్రానికి వేదిక కాబోతున్నది. నగరం నడిబొడ్డున కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలేశుడి ఆలయానికి నేడే అంకురార్పణ జరగబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పద్మనగర్లో కేటాయించిన పదెకరాల స్థలంలో ట�