మహబూబాబాద్ : జిల్లాలోని కేసముద్రం మండలం అమీనాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. 27కిలోల వెండి ఆభరణాలు, 5 తులాల బంగారం ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..పూజారి ప్రతి రోజు
కరీంనగర్ : కరీంనగర్లో ఉత్తర తెలంగాణ దివ్య క్షేత్రంగా టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏడాదిన్నరలోగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
చేవెళ్లటౌన్, ఫిబ్రవరి,21 : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి అన్ని విధులగా కృషి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. చేవెళ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి కోసం ఎమ్మెల�
సిద్దిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ఎంతో ఇష్ట దైవమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన కొనాయపల్లి పద్మావతి గోదా సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. �
ఆమనగల్లు : మండలంలోని శెట్టిపల్లిలో అలివేలు మంగా సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుత్నున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో సోమవారం స్వామి కల్యాణం కన్నుల పండువగా కొనసాగింది. ఉత్సవ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని సిర్పూర్ (టి) మండల కేంద్రంలోని శ్రీ బాలజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని దేవుళ్ల విగ్రహాలను దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున ఆలయ పూజారి సత్యనారాయణ శర్మ ఆలయంలో