నగరంలోని పద్మనగర్లో ఈ నెల 31న ఉదయం చేపడుతున్న వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ, సాయంత్రం నిర్వహించే శ్రీనివాస కల్యాణానికి నగర ప్రజలందరూ తరలిరావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగు�
కరీంనగర్లో 10 ఎకరాల స్థలంలో నిర్మించనున్న టీటీడీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఈ నెల 31న నిర్వహించే భూమిపూజ కార్యక్రమానికి రావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిని రాష్ట్�
సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జమ్ములోని మజీన�
చారిత్రక ఆలయాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలో జరుగుతున్న లక్ష్మీ నారసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవా�
CM KCR Couple | కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు బాన్సువాడకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు స్పీకర్ పోచా�
CM KCR | CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి కల్య�
బీ ర్కూర్ గ్రామశివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం, బాన్సువాడ పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భోగి పండుగను పురస్కరించుకొని ధనుర్మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో
నియోజకవర్గ వ్యాప్తం గా సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు ఆలయాకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయానికి వెళ్లి, ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
మహబూబాబాద్ : జిల్లాలోని కేసముద్రం మండలం అమీనాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. 27కిలోల వెండి ఆభరణాలు, 5 తులాల బంగారం ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..పూజారి ప్రతి రోజు
కరీంనగర్ : కరీంనగర్లో ఉత్తర తెలంగాణ దివ్య క్షేత్రంగా టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏడాదిన్నరలోగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.