దేశంలో అభివృద్ధి ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల శాసనసభ, పార్లమెంటు స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉన్నదని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
త్వరగా కోలుకోవాలి: ఎంపీ సంతోష్ ట్వీట్ హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనా బారిన పడ్డారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే
అమరావతి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం రావాల్సిన ఉపరాష్ట్రపతి రైలు ద్వారా సాయంత్రం 5.30 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన ఉంగ
అమరావతి : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈనెల 19న విశాఖపట్టణానికి రానున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 19న ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ నగరానికి చేరుకుని �
నీతి ఆయోగ్ సూచీలో టాప్ 3గా నిలవడం అభినందనీయం ఏఏపీఐ అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ పథకాలనుప్రశంసించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని హితవు హైదరాబాద్ సిటీ�
Venkaiah Naidu: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని, ప్రభుత్వాలు, నిపుణులు సూచిస్తున్న అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని...
Venkaiah Naidu: కుటుంబ జీవితానికి, విధుల నిర్వహణకు మధ్య సరైన సమన్వయంతో పాటు సమాన ప్రాధాన్యతను అందించేలా జీవన విధానాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి...
Venkaiah Naidu: విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్రం, సాంకేతికత అంశాలపై బాల్యం నుంచే ఆసక్తిని పెంపొందించేందుకు వివిధ భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఉపరాష్ట్రపతి...
Rushihood University: భారతదేశం చరిత్ర, విజ్ఞానఖనిగా ఉన్న గుర్తింపును గుర్తుచేసుకుంటూ మరోసారి ప్రపంచానికి మన దేశాన్ని జ్ఞానప్రదాయినిగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య
Book on Raj kapoor : ప్రసిద్ధ దర్శకుడు రాహుల్ రావైల్ రచించిన ‘రాజ్ కపూర్-ది మాస్టర్ ఎట్ వర్క్’ పుస్తకాన్ని మంగళవారం న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సంద�