Book on Raj kapoor : ప్రసిద్ధ దర్శకుడు రాహుల్ రావైల్ రచించిన ‘రాజ్ కపూర్-ది మాస్టర్ ఎట్ వర్క్’ పుస్తకాన్ని మంగళవారం న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సంద�
తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధికి చొరవ ఇతర రాష్ట్రాలూ ఇలాగే కాపాడుకోవాలి తెలుగు వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలోఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంస డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణకువిశ్వవిద్యాలయ�
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్రావుకు ప్రతిష్ఠాత్మక ఎంఎస్ స్వామినాథన్ అవార్డు దక్కింది. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీల
Venkaiah Naidu : కరోనా మహమ్మారి ఒమిక్రాన్ రూపంలో మళ్లీ తన ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని, అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ...
న్యూఢిల్లీ: 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. వార్షాకాల సమావేశాల్లో చివరి రోజు 12 మంది రాజ్యసభ ఎంపీలు అనుచితంగా వ్యవహరించింది. అయితే వారిని శీతాకాల సమావేశాల్లో పూ�
ఎన్నారై | తెలుగు భాష అందరికి మరింత చేరువయ్యేలా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని, భాష-సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.