సిటీబ్యూరో, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): క్యాన్సర్పై అవగాహన కల్పించడంతో పాటు ప్రధానంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్కు సంబంధించి దేశ వ్యాప్తంగా హెల్ప్లైన్ ఉచిత సేవలను ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్�
Venkaiah Naidu : భారతదేశంలో ప్రజారోగ్య సంబంధ విషయాల్లో విప్లవాత్మక మార్పు అయిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’లో ప్రతి భారతీయుడు స్వచ్ఛందంగా భాగస్వామి కావాలని
Venkaiah Naidu : కృత్రిమ మేధ వంటి విప్లవాత్మక సాంకేతిక సంస్కరణల సామర్థ్యం ద్వారా కలిగే లాభాలను ప్రజలకు అందించి వారి జీవితాల నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉన్నదని...
Venkaiah Naidu : రాజస్థాన్ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సోమవారం జైసల్మేర్లోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. జైసల్మేర్లోని వార్ మ్యూజియం...
Venkaiah Naidu : సౌరశక్తి వినియోగానికి అవసరమైన పలకలు, ఇతర ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి...
శంషాబాద్ : దేశంలోని ప్రతి ఒక్కరూ కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే సరైన ప్రత్యాన్మయమని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల
దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య వసతులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు.
ఖాదీ వస్త్రాలను ‘జాతీయ వస్త్రాలు’గా భావించి గర్వంగా ధరించడమే కాకుండా విస్తృతంగా ప్రచారం చేయాలని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సూచించారు. ఖాదీ వస్త్రాల వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు వ�
భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు మరిన్ని పరిశోధనలు చేపట్టాలి : ఉప రాష్ట్రపతి | భవిష్యత్లో ఎదురయ్యే మరిన్ని మహమ్మారులను ఎదుర్కొనే దిశగా పరిశోధనలు చేపట్టాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ
న్యూఢిల్లీ, ఆగస్టు 29: మాతృ భాషలో మాట్లాడటాన్ని ప్రజలు గర్వంగా భావించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయ భాషలను మాట్లాడటంలో ఎలాంటి ఆత్మన్యూనతా భావం అవసరం లేదని పేర్కొన్నారు. ఆదివారం తెలుగు భ�
ఉపరాష్ట్రపతి వెంకయ్య | పారాలింపిక్స్లో రజత పతకం సాధించిన భవీనాబెన్ పటేల్ను ఉపరాష్ట్రతి ఎం వెంకయ్యనాయుడు అభినందించారు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణమని అన్నారు.
అంతర్జాల విద్య, దూరవిద్యలో సమగ్ర విద్యావిధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నదని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు సూచించారు. సమాజంలో ఉన్న సాంకేతిక అంతరాలను తొలగించి, సాంకేతిక వారధులను...
ఏ దేశ నాగరికత, సంస్కృతికైనా ఆ దేశంలోని జానపద విజ్ఞానమే మూలమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భాష, కళలు, చేతిపనులు, పనిముట్లు, దుస్తులు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, వైద్యం, పంటలు, సంగీతం, నృత్యం, ఆట