దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య వసతులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు.
ఖాదీ వస్త్రాలను ‘జాతీయ వస్త్రాలు’గా భావించి గర్వంగా ధరించడమే కాకుండా విస్తృతంగా ప్రచారం చేయాలని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సూచించారు. ఖాదీ వస్త్రాల వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు వ�
భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు మరిన్ని పరిశోధనలు చేపట్టాలి : ఉప రాష్ట్రపతి | భవిష్యత్లో ఎదురయ్యే మరిన్ని మహమ్మారులను ఎదుర్కొనే దిశగా పరిశోధనలు చేపట్టాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ
న్యూఢిల్లీ, ఆగస్టు 29: మాతృ భాషలో మాట్లాడటాన్ని ప్రజలు గర్వంగా భావించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయ భాషలను మాట్లాడటంలో ఎలాంటి ఆత్మన్యూనతా భావం అవసరం లేదని పేర్కొన్నారు. ఆదివారం తెలుగు భ�
ఉపరాష్ట్రపతి వెంకయ్య | పారాలింపిక్స్లో రజత పతకం సాధించిన భవీనాబెన్ పటేల్ను ఉపరాష్ట్రతి ఎం వెంకయ్యనాయుడు అభినందించారు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణమని అన్నారు.
అంతర్జాల విద్య, దూరవిద్యలో సమగ్ర విద్యావిధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నదని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు సూచించారు. సమాజంలో ఉన్న సాంకేతిక అంతరాలను తొలగించి, సాంకేతిక వారధులను...
ఏ దేశ నాగరికత, సంస్కృతికైనా ఆ దేశంలోని జానపద విజ్ఞానమే మూలమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భాష, కళలు, చేతిపనులు, పనిముట్లు, దుస్తులు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, వైద్యం, పంటలు, సంగీతం, నృత్యం, ఆట
Venkaiah Naidu : ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన చట్టసభల సమావేశాలకు తరచుగా కలుగుతున్న అంతరాయాల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థ నవ్వులపాలు అవుతుండడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు...
Venkaiah Naidu : దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం స్వరాజ్యం సముపార్జించుకుని 75 ఏండ్ల మైలురాయిని చేరుకుంటున్న ఈ తరుణంలో...
న్యూఢిల్లీ: రాజ్యసభలో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సభలో జరిగిన ఘటనలపై ఎలా ఆగ్రహం వ్యక్తం చేయాలో కూడా తెలియడం లేద�
దేశ పౌరులకు అందిస్తున్న సేవల నాణ్యతను పెంచడంతోపాటు సరైన సమయంలో అందేలా చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పథకాల అమలుకోసం...
జాతీయవాది చమన్లాల్ జీ శతజయంతిని పురస్కరించుకుని పోస్టల్ శాఖ రూపొందించిన తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చమన్లాల్ సేవలను కొనియాడారు.
Venkaiah Naidu : బాలల న్యాయ చట్టం (జువెనైల్ జస్టిస్) విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను భారతదేశం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాగతించారు. సవరణలు చేసిన ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా, ప్ర�