Venkaiah Naidu : అనాధలను ఆదుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, అదే సమయంలో వారికి కూడా హక్కులు ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు
హైదరాబాద్ : మాతృభాషలను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఎంత సృజనాత్మకంగా మనం భాషను ముందుకు తీసుకువెళతామో,
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వారసులుగా యువతను తీర్చిదిద్దాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. భవిష్యత్ భారత నిర్మాణ నిర్దేశకులు యువతే అన్న విషయాన్ని నొక్కిచెప్పారు. ఎందరో మహనీయులు మన సమాజ�
ప్రపంచ వారసత్వ జాబితాలో చారిత్రక ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఆమోదం కాకతీయుల కళా వైభవానికి ఇక విశ్వకీర్తి రాష్ట్ర ప్రభుత్వ సుదీర్ఘ కృషికి దక్కిన ఫలం ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ హర్షం రాళ్లలో పూ
న్యూఢిల్లీ : మిస్టర్ సేన్.. ప్లీజ్ సభ నుంచి వెళ్లిపోండి అంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర మనో వేదనను వ్యక్తం చేశారు. రాజ్యసభలో గురువారం జరిగిన ఘటనను ఆయన తప్పుపట్టారు. ఈ నేప�
విద్యను అందించడమే కాకుండా వివిధ రంగాల్లో నాయకులుగా ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయం (ప�
శంషాబాద్, జూలై 16: ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ �
హదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు ప్రారంభోత్సవం సందర్భంగా ఉప రాష్�
కరోనాను జయించేందుకు పంచసూత్ర ప్రణాళిక : ఉప రాష్ట్రపతి సూచన | కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతి ఒక్కరూ పంచసూత్ర ప్రణాళికను పాటించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.
తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను సగర్వంగా చాటుకునేందుకు తెలుగు వారంతా సంఘటిత�