నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మడిపెల్లి భద్రయ్యను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. బతుకుబాట, వాసర జ్ఞాన సరస్వతిస్తవం పుస్త�
న్యూఢిల్లీ : రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. చమురు ధరల పెంపుపై చర్చకు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ �
తిరుపతి: సాంకేతిక నైపుణ్యంతోపాటు భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలను కూడా ఇంజినీరింగ్ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మారేందుకు ఈ నైప�
చెన్నై:కరోనా మహమ్మారి వంటి కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధులను ఆరంభంలోనే ఎదుర్కొని, వాటితో పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. హఠాత్తుగా, మ�
చెన్నై : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెన్నైలో తీసుకున్నారు. గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న వెంకయ్య.