వయోభారంతో కాళీపట్నం రామారావు కన్నుమూత తెలుగు రచనల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన సాహితీవేత్త సీఎం కేసీఆర్తో సహా పలువురు ప్రముఖుల సంతాపం హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కథా రచయిత, సాహితీవేత్త, కే�
సబ్బం హరి మృతి పట్ల సంతాపం | విశాఖ మాజీ ఎంపీ, మేయర్ సబ్బం హరి మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. సబ్బం హరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు నాగరిక సమాజంలో ఉన్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకుని భాషా మర్యాదను పాటించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు నొక్కి చెప్పార
హైదరాబాద్ : ప్రజా ప్రతినిధుల పని తీరు, దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలే కొలమానంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలిఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగా ణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని
హైదరాబాద్ : భారతీయ రైతుల స్థాయిని పెంచడంతోపాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మడిపెల్లి భద్రయ్యను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. బతుకుబాట, వాసర జ్ఞాన సరస్వతిస్తవం పుస్త�
న్యూఢిల్లీ : రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. చమురు ధరల పెంపుపై చర్చకు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ �
తిరుపతి: సాంకేతిక నైపుణ్యంతోపాటు భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలను కూడా ఇంజినీరింగ్ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మారేందుకు ఈ నైప�