భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నౌకాయాన రంగానిది కీలక పాత్ర అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారత నౌకాయాన రంగాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉన్నదని ఆయన సూచించా�
ఏరువాక పౌర్ణమి | తెలుగు రాష్ర్టాల్లోని అన్నదాతలందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. వ్యవసాయ పనులను
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అకౌంట్కు బ్లూటిక్ రీస్టోర్ చేసింది ట్విటర్. దానిని తొలగించిన గంటల వ్యవధిలోనే ఈ మైక్రోబ్లాగింగ్ సంస్థ రీస్టోర్ చేయడం గమనార్హం. గతేడాది జులై నుంచి ఈ
ప్రకృతితో మమేకమై జీవించాలి : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు | అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్ శనివారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత అకౌంట్ నుంచి బ్లూ టిక్ లేదా వెరిఫైడ్ బ్యాడ్జ్ను తొలగించింది. ఆరు నెలలకుపై�
వయోభారంతో కాళీపట్నం రామారావు కన్నుమూత తెలుగు రచనల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన సాహితీవేత్త సీఎం కేసీఆర్తో సహా పలువురు ప్రముఖుల సంతాపం హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కథా రచయిత, సాహితీవేత్త, కే�
సబ్బం హరి మృతి పట్ల సంతాపం | విశాఖ మాజీ ఎంపీ, మేయర్ సబ్బం హరి మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. సబ్బం హరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు నాగరిక సమాజంలో ఉన్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకుని భాషా మర్యాదను పాటించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు నొక్కి చెప్పార
హైదరాబాద్ : ప్రజా ప్రతినిధుల పని తీరు, దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలే కొలమానంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలిఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగా ణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని
హైదరాబాద్ : భారతీయ రైతుల స్థాయిని పెంచడంతోపాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.