సేంద్రీయ వ్యవసాయం, ఔషధ వ్యవస్థల వంటి సంప్రదాయ విజ్ఞాన రంగంలో పరిశోధనలను మరింత ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. కాంచన్ గంగ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన...
విజయవాడ స్వర్ణభారత్ ట్రస్ట్లో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందుతున్న వారితో గురువారం ఉపరాష్ట్రపతి ముఖాముఖి జరిపారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న వారికి వెంకయ్యనాయుడు సర్టిఫికేట్లను ప్రద�
ఆపత్కాలంలో ఒకరి ప్రాణాలను కాపాడటాన్ని మించిన ఆనందం మరే దానిలోనూ దొరకదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. స్వర్ణభారత్ ట్రస్టు ఆవరణలో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) అవగాహన కార్యక్రమం...
మనల్ని మనం తక్కువ చేసిన ధోరణిని పక్కన పెట్టి, దేశం కోసం అందరం ఒక్కటై గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకుందామని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. విల్ దురంత్ రాసిన ‘ద కేస్ ఫర్ ఇండియా’ పుస్తకం...
కష్టపడి చదివి ఉన్నతంగా ఎదిగినవారు, తాము పెంచుకున్న సంపదను సమాజంతో పంచుకున్నప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. మంగళవారం మంగళగిరిలో డాక్టర్ రామినేని ఫౌండషన్– అమె�
విద్యతోపాటు ఉన్నత విలువలను ఒంట బట్టించుకున్నప్పుడే విద్యార్థులు వారి జీవితాల్లో విజయాలు సాధింగలరని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల...
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరమన్నారు. గౌతమ్ ర
ముఖ్యమంత్రి కేసీఆర్కు వెంకయ్య శుభాకాంక్షలు హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్కు ఆ �
Ramanujacharya | ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో సమతామూర్తి రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాలు 11వ రోజుకు చేరుకున్నాయి.
దేశంలో అభివృద్ధి ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల శాసనసభ, పార్లమెంటు స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉన్నదని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
త్వరగా కోలుకోవాలి: ఎంపీ సంతోష్ ట్వీట్ హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనా బారిన పడ్డారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే
అమరావతి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం రావాల్సిన ఉపరాష్ట్రపతి రైలు ద్వారా సాయంత్రం 5.30 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన ఉంగ