మానవజాతి సంపూర్ణ వికాసానికి విద్యే మూలమని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యను వ్యాపారంలా చూస్తున్న ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు.
హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ నగరంలో గురువారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూబ్లీహిల్స్ నుం�
న్యూఢిల్లీ : భారతదేశ ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. జులై 5వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు
రాష్ట్రపతి లాగే ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి కూడా మహిళేనా? న్యూఢిల్లీ, జూన్ 27: త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార, విపక్షాల నుంచి ఎవరు పోటీ చేస్తారా? అనే ఉత్కంఠకు ఇటీవలే తెరపడింది. జూలై 18న ఎన్�
రాష్ట్రపతి పదవికి తన పేరు నలిగినప్పటికీ చివరికి పక్కన పెట్టడంపై వెంకయ్యనాయుడు గుర్రుగా ఉన్నారని తెలుస్తున్నది. మరో 45 రోజుల్లో రాజ్యసభ చైర్మన్ పదవి ముగిసిపోతే ఆయన ఖాళీ అయిపోతారు. ఉపరాష్ట్రపతి పదవి రెండ
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా అద్వానీ సన్నిహితుడు.. ఎన్డీయే తరఫున ముర్ము కేసీఆర్కు శరద్పవార్ ఫోన్.. సిన్హాకు మద్దతివ్వాలని వినతి.. అంగీకరించిన కేసీఆర్ పుట్టిన తేదీ: 1937 నవంబర్ 6, సొంత రాష్�
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో నేడు తేలనుంది. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఏడు గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ దిశగా ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రభుత్వాలు, మీడియా, శాస్త్రవేత్తలు, ప్రజలు.. రైతుల పట్ల పక్షపాతం చూపాల్సిన అవసరం ఉన్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ చొరవ అత్యంత ఆవశ్యకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. రైత�
Traffic restrictions | హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు నగరానికి రానున్నారు. ఉదయం 9.35 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
మోదీ, షా ద్వయంపై పార్టీలో తీవ్ర అసమ్మతి వీరి వల్లే అంతర్జాతీయంగా దేశం అభాసుపాలు పార్టీ నేతలను బలిపశువులు చేశారన్న ఢిల్లీ నేతలు మోదీ, అమిత్షాకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ! వెంకయ్యనాయుడుని కలవని ఖతర్ డిప్
ఖతర్లో ఉపరాష్ట్రపతితో డిప్యూటీ ఎమిర్ సమావేశం రద్దు భారత దౌత్యవేత్తకు సమన్లు బహిరంగ క్షమాపణకు డిమాండ్ న్యూఢిల్లీ, జూన్ 7: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని �
రాష్ర్టాభివృద్ధిలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పాత్ర శూన్యమని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ట్రంపై తీవ్ర వివక్ష ప్రదర్శి�