రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసే�
ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్వగృహంలో ‘చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక విశిష్టాద్వైత జాతీయ సాహిత్య పురస్కారం’ ప్రదానోత్సవ కార్యక్రమం జరుగనున్నది. �
Padma Awards | రాష్ట్రపతి భవన్లో ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ ఏడాది జనవరి 25న ప్రకటించిన 132 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఐదుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మభూ�
సూపర్పవర్గా భారత్ ఎదగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరుకున్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్టులో శ్రీకోధినామ ఉగాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.
సీనియర్ నటుడు డా.మురళీమోహన్ నటుడిగా 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ‘డా.మురళీమోహన్ 50 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఎక్సలెన్స్' కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో మురళీమోహన్ గోల్డెన్ జ�
Murali Mohan | టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళావేదికలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి.
‘ప్రజాప్రతినిధుల భాషపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పకనే కొన్ని అంశాలు చెప్పారు. నేను విద్యార్థి దశ నుంచి వారి దృష్టిలో ఉన్నా. అక్కడి నుంచి ఇక్కడిదాక నా రాజకీయ ఎదుగుదలను వారు చూస్తున్నారు.
కొన్నేండ్లుగా నంది అవార్డులను నిలిపివేయడం నిరుత్సాహ పరిచిందని పద్మ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితమని చెప్పారు.
తాజా గా పద్మ అవార్డులు పొందిన తెలుగువారిని రాష్ట్ర ప్ర భుత్వం ఆదివారం సతరించనున్నది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉదయం వేళ సీఎం రేవంత్రెడ్డి అవార్డు గ్రహీతలను సతరిస్తారు.
Padma Vibhushan | కేంద్ర ప్రభుత్వం తనకిచ్చిన అవార్డును దేశంలోని రైతులకు, మహిళలకు, యువతకు అంకితమిస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్టు చేశారు.
తెలంగాణ నేలన పద్మాలు విరిసాయి. ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 132మందికి కేంద్రం పద్మ పు�
జాతీయ నూతన విద్యా విధానాన్ని అన్ని విద్యా సంస్థల్లో అమలు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో రెసోనెన్స్ విద్యాసంస్థలకు చెందిన ‘రెసోఫెస్ట్-2023’ ఆదివారం ఘ