Venkaiah Naidu | తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు �
Venkaiah Naidu | ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఉండే నాయకులు హుందాగా వ్యవహరించాలని అన్నారు. కానీ కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతూ తమ హుం
Tamilisai Soundararajan | తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ తమిళిసై సౌందర్ రాజన్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహోజ్వల చరిత, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న రాష్ట్ర�
రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసే�
ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్వగృహంలో ‘చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక విశిష్టాద్వైత జాతీయ సాహిత్య పురస్కారం’ ప్రదానోత్సవ కార్యక్రమం జరుగనున్నది. �
Padma Awards | రాష్ట్రపతి భవన్లో ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ ఏడాది జనవరి 25న ప్రకటించిన 132 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఐదుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మభూ�
సూపర్పవర్గా భారత్ ఎదగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరుకున్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్టులో శ్రీకోధినామ ఉగాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.
సీనియర్ నటుడు డా.మురళీమోహన్ నటుడిగా 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ‘డా.మురళీమోహన్ 50 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఎక్సలెన్స్' కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో మురళీమోహన్ గోల్డెన్ జ�
Murali Mohan | టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళావేదికలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి.
‘ప్రజాప్రతినిధుల భాషపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పకనే కొన్ని అంశాలు చెప్పారు. నేను విద్యార్థి దశ నుంచి వారి దృష్టిలో ఉన్నా. అక్కడి నుంచి ఇక్కడిదాక నా రాజకీయ ఎదుగుదలను వారు చూస్తున్నారు.