ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో అంతిమంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్లో విశ్వరూప మహాసభను భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏర్పాటు చేయించటం చరిత్రలో చెరగని ఒకమైలు రాయి.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మేటిగా నిలుస్తుందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రశంసించారు. మెరుగైన రవాణా వ్యవస్థతోపాటు వినోదం, నివాస సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని కొన�
Venkaiah Naidu | అమ్మ భాషలోని కమ్మదనాన్ని, మనవైన సంస్కృతి సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మాతృభాష, మాతృభూమి, మాతృదేశాన్ని మించిన ఆస్తి, అస్తిత్వం వేరే లేవని �
పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రాముఖ్యత విజ్ఞానగనిగా పేరుగాంచింది’ అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హనుమకొండ కిషన్పురలోని చైతన్య 11వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది
సీనియర్ నటి జమున మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. వెండితెర స్యభామగా పేరుగాంచిన ఆమె పోషించిన పాత్రలు ఆత్మవిశ్వాసానికి, మహిళా సాధికారతకు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయటం సరికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హంతకులపై సానుభూతి అవసరం లేదని అన్నారు.
Minister KTR | ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. రెబల్ స్టార్ మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ
గత ఐదేండ్ల సందర్భాలను గుర్తుచేసుకున్న ఎంపీలు అధికార పక్షం విపక్షాలను గౌరవించాలి: వెంకయ్య న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఉపరాష్ట్రపతిగా ఈనెల 10న(బుధవారం) పదవీ విరమణ చేయనున్న ఎం వెంకయ్యనాయుడికి రాజ్యసభలో సభ్యులు సోమ
న్యూఢిల్లీ : రాజ్యసభలో వెంకయ్య నాయుడు భావోద్వేగ ప్రసంగం చేశారు. తనను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పినప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు. తాను అడగకుండానే పార్�
పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏపీలో నెలకొల్పుతున్న పారిశ్రామిక సంస్థలు, శిక్షణా అకాడమీల పురోగతిపై సంబంధిత మంత్రులతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించి,