ప్రభుత్వాలు, మీడియా, శాస్త్రవేత్తలు, ప్రజలు.. రైతుల పట్ల పక్షపాతం చూపాల్సిన అవసరం ఉన్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ చొరవ అత్యంత ఆవశ్యకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. రైత�
Traffic restrictions | హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు నగరానికి రానున్నారు. ఉదయం 9.35 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
మోదీ, షా ద్వయంపై పార్టీలో తీవ్ర అసమ్మతి వీరి వల్లే అంతర్జాతీయంగా దేశం అభాసుపాలు పార్టీ నేతలను బలిపశువులు చేశారన్న ఢిల్లీ నేతలు మోదీ, అమిత్షాకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ! వెంకయ్యనాయుడుని కలవని ఖతర్ డిప్
ఖతర్లో ఉపరాష్ట్రపతితో డిప్యూటీ ఎమిర్ సమావేశం రద్దు భారత దౌత్యవేత్తకు సమన్లు బహిరంగ క్షమాపణకు డిమాండ్ న్యూఢిల్లీ, జూన్ 7: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని �
రాష్ర్టాభివృద్ధిలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పాత్ర శూన్యమని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ట్రంపై తీవ్ర వివక్ష ప్రదర్శి�
Vaddiraju Ravichandra | రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులోని తన కార్యాలయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు..
స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాట గమనానికి మార్గదర్శనం చేశారని కొనియాడారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తానా ప్రపంచ సాహిత్య వేదిక, సిరివెన్నెల కుటుంబం ఆధ్వర్యంలో శుక్రవారం హై�
దేశ గౌరవాన్ని పెంచేది సాగువిద్యే ఆధునిక టెక్నాలజీపై దృష్టి పెట్టండి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యవసాయ యూనివర్సిటీ, మే 14 : భవిష్యత్తు అంతా వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకే ప్రాధాన్యం ఉంటుందని ఉప రాష్ట్రపతి
నెల్లూరు వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు...
కాలాన్ని గౌరవించుకోవడం ప్రకృతిని పరిరక్షించుకోవడమే ఉగాది పండుగ ప్రధాన సందేశమని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ