తెలంగాణ మలిదశ పోరుకు ఆ పల్లె అండగా నిలిచింది. ఊరంతా నాటి ఉద్యమ సారథి కేసీఆర్ వెంట నడిచింది. తెలంగాణ సాధనకు ఒంటరిగా బయల్దేరిన కేసీఆర్కు మొట్టమొదట మద్దతు ప్రకటించింది.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల�
పాలన చేతగాక సీఎం రేవంత్రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వెలిగిపోగా, 16 నెలల కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయంలో 14వ స్�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పదేండ్లు జనరంజక పాలన అందించారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. వరంగల్
కేసీఆర్ పాలన లో రాష్ట్రం పురోగమించిందని, ప్రస్తుతం తిరుగోమన దిశగా సాగుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వరంగల్లో ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్స�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ వెనుకబడిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. రాష్ర్టాన్ని నడిపించలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని ధ్వజమెత్తారు. కేస
అరవై ఏండ్ల పాటు ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో నలిగిన తెలంగాణకు విముక్తి కల్పించింది కేసీఆరేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న రజతోత్సవ సభకు బాల్కొండ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎ
ఉమ్మడి జిల్లాలో ఆదివారం శ్రీరామ నవమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే రామాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణ�
కులరహిత సమాజం కోసం పాటుపడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో వేముల
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్సీయూ విద్యార్థులపై పోలీసులు దమనకాండ చేయడం దారుణమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ప్రజాపాలన పేరిట రేవంత్ సరారు దౌర్జన్యానికి పాల్పడుతున్నదని బుధవారం
ఎస్సారెస్పీ బ్యాక్షోర్(వెనుక తీర ప్రాంతం)లో బ్రహ్మాండమైన ఐలాండ్స్, చూడదగ్గ ప్రదేశాలు, అనేక జీవజాతులు ఉన్నాయని, ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. హ్యామ్రోడ్లపై చర్చ సందర్భంగా మాజీమంత్రి ప్రశాంత్రెడ్డిపై కోమటిరెడ్డి చేసిన వ�
న్యాయవాదుల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లతో ఏర్పాటుచేసిన సంక్షేమ నిధికి అదనంగా, కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.100 కోట్లు జోడించాలని బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్రెడ్డి కోరారు.