హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సెక్రటేరియేట్ హరితభవనాల నిర్మాణాల సరసన చేరిందని రోడ్లు, భవనాలశాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం ఖలీల్వాడి, జూన్ 6: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్య�
దాతృత్వం చాటుతున్న మంత్రి ప్రశాంత్రెడ్డి కరోనా చికిత్సకు ప్రభుత్వ దవాఖానల్లో వసతులు స్నేహితులతో కలిసి రూ.కోటిన్నర నిధులతో ఏర్పాటు నిజామాబాద్, జూన్ 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బాధితులకు మరింత �
నిజామాబాద్ : కరోనా పాజిటివ్ ఎక్కువగా ఉన్న, కరోనా లక్షణాలు కలిగిన వారు ఎక్కువగా ఉన్న గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం ఆయన జిల్లా కమ్మర�
మంత్రి వేముల సంతాపండిచ్పల్లి, మే 14: నిజామాబాద్ జిల్లా కేశ్పల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ దివంగత గడ్డం (కేశ్పల్లి) గంగారెడ్డి పెద్ద కుమారుడు గడ్డం ఆనంద్రెడ్డి శుక్రవా�
అందుబాటులో ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా బాధితుల కోసం ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్త
పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి సర్వంసిద్ధం ఖమ్మం ప్రతినిధి, మే 6 (నమస్తే తెలంగాణ)/ వరంగల్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఐదు మున్సిపాలిటీల పాలకవర్గాలు శుక్రవారం కొలువుదీరనున్నాయి. మొదట కార�
అసెంబ్లీ, మండలి నిరవధిక వాయిదా నాలుగు బిల్లులకు ఆమోదం..రెండు ప్రకటనలు హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు విజయవంతంగా ముగిసాయి. తొమ్మిది రోజులపాటు సాగిన సమావేశాల్లో ప్రజల సమస�
రోడ్డు ప్రగతికి చిహ్నం.. ఏ ప్రాం తంలో రోడ్ నెట్ వర్క్ బాగుంటే, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆర్అండ్బీ కింద 31,937 కిలోమీటర్ల రోడ్లు ఉన�
హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రజల, ఉద్యోగుల ఆశలను నిజం చేసేలా ఉందని టీఎన్జీవో కేంద్ర సంఘం పూర్వ అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి అన్నారు. శాసనమండలిలో రెండోసారి వార్షిక బడ్జెట్ను ప్�
మన ఆత్మగౌరవం ఇనుమడించేలా కొత్త సచివాలయ నిర్మాణం పది కాలాలపాటు పటిష్టంగా నిలవాలి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉండాలి ‘ధోల్పూర్ స్టోన్’తో తీర్చిదిద్దిన ఫౌంటెన్లు అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశా�
ఇదే సీఎం కేసీఆర్ ఆలోచన శాసనమండలిలో మంత్రి వేముల హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సంపదను పెంచాలి, పేదలకు, రైతులకు పంచాలి అన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశా�
ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చారు ఉద్యోగ, ఉపాధ్యాయుల బాధ్యత మాది సురభి వాణీదేవికి మద్దతు తెలుపాలి పట్టభద్రులకు మంత్రి ప్రశాంత్రెడ్డి పిలుపు మహబూబ్నగర్, మార్చి 8 (నమస్తే తెలంగా�