కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో వడ్లు కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ నియంత పాలన సాగిస్తున్నదని, ప్రజాపాలన పేరిట రౌడీపాలన చేస్తున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రైతుల కష్టాల కన్నా, అందాల పోటీలు ఎక్కువయ్యాయని
కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు ఇచ్చిన నోటీసులను కాంగ్రెస్ రాజకీయ కమిషన్ నోటీసులుగా పరిగణిస్తున్నామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. కక్ష సాధింపు కోసమే కాంగ్రెస్ ఇలాంటి దుర్మార్గపు
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డీ.. ఏనాడూ కేసీఆర్ ఆనవాళ్లను చెరపలేవు.. ఎవరి తరం కాదు.. ఆయన కట్టిన అద్భుతమైన కట్టడాలనే అందాలభామలకు చూపించడం.. వారు అబ్బురపడటమే ఇందుకు సజీవ సాక్ష్యం..’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మ�
Vemula Prashanth Reddy | చెరిపేస్తే చెరిగిపోయేవి కావు కేసీఆర్ ఆనవాళ్లు అని రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం అయింది అనుకుంటా అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సెటైర్లు వేశారు. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అ�
రూ.50 వేలు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారులను కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఇండ్లల్లో కూర్చొని ఎంపిక చేస్తున్నారని మ
పాలనలో సీఎం రేవంత్రెడ్డి ఫెయిల్యూర్ అయ్యారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పాలన చేతగాని రేవంత్ వెంటనే పదవి నుంచి దిగిపోవాలి, కానీ రాష్ట్రం గు రించి దివాలాకోరు మాటలు మ
ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పెద్దపెద్ద మాటలు చెప్పిన సీఎం రేవంత్రెడ్డి.. వారిని నమ్మించి గొంతుకోశాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై కలె�
‘సీఎం రేవంత్రెడ్డి ఎంతకు దిగజారాడంటే బసవేశ్వరుడి జయంతిని కూడా తన చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నడు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు.
తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ ప్రజలందరి గుండెల్లో ఉన్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ చరిత్రను సమాధి చేసేంత శక్తి, స్థాయి సీఎం రేవంత్రెడ్డికి లేదని...తెలంగాణ రా