కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతున్నదని, కడ్తా పేరిట రూ.2 వేల కోట్లకు పైగా రైతుల డబ్బు ను ప్రభుత్వంలోని అక్రమార్కులు దోచుకుతింటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ధ్�
ఉమ్మడి రాష్ర్టంలో పలు కీలక శాఖలు నిర్వహించిన మాజీ మంత్రి, మండలంలోని ముచ్కూర్ గ్రామానికి చెందిన శనిగరం సంతోష్ రెడ్డి సతీమణి విజయ (75) సోమవారం మరణించారు. కొంతకాలంగా ఆమె కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న
పోక్సో కేసులో కొడుకును ఎం దుకు దాచి పెట్టాడో సమాధానం చెప్పకుండా కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి బండి సంజయ్ రాజకీయ డ్రామాలు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్ర శాంత్రెడ్డి విమర్శించారు.
తరుగు పేరిట రైతులను దోచుకుంటే ఊరుకోబోమని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని, చివరి గింజ కొనే వరకు వెంటాడుతామని,
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిట్ విచారణ పేరి�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసు, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. రైతులే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ రవాణాను స్తంభ�
కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, రైతులను ఆదుకోవడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. పంటను అమ్ముకోవడానికి రైతులు నెలరోజులుగా ఇబ్
మిల్లర్లు తరుగు పేరుతో రైతులను తీవ్రంగా దోచుకుంటున్నారని, క్విం టాల్కు పదికిలోల తరుగు తీస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీమంత్రి, ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన ని
రైతులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. ఇప్పుడు రైతులు గోస పడుతుంటే పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్మిల్లర్లు రైతులను ద�
ఏర్గట్ల మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ నేతలు సున్నపు అంజయ్య, జిట్టవోయినా రాజు, నాయు డు ప
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చిన్నపాటి తాలుకే ‘తాలు తీస్తే తోలు తీస్తానని’ బీరాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో రైతును నిలువు దోపిడీ చేస్తుంటే ఎవరి తోలు తీయాలని మాజ�
డిక్లరేషన్ల పేరిట హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్లో గురువారం కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరె�