BRS Party | ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని రేపు మధ్యాహ్నం 12:47 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. కేంద్ర
BRS Party | ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి) కార్యాలయాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం
వానలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం, కొత్తగా అభివృద్ధి పనుల కోసం పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖల నుంచి కోరుట్ల నియోజకవర్గానికి రూ.26.98 కోట్లు మంజూరైనట్లు కోరుట్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల �
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతిని సంతరించుకుంటున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్ర చరిత్రలోనే
తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’ అని ఉద్యమ వీరుడు బయల్దేరిన రోజు దీక్షా దివస్ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
ఉపాధి దొరకాలంటే నైపుణ్యం ఉండాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, వెల్డింగ్, పెయింటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యాలున్న వారి కొరత ఉందని సర్కారు గుర్తించింది.
నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలోని డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ గుగులోతు రవి అన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఆద�
రాష్ట్రంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు టెండర్లు పిలిచి వారంలోగా కార్యాచరణ చేపట్టాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
దేశం సిగ్గుపడేలా నీచ రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రలు తెలంగాణలో సాగవని పేర్కొన్నారు.