ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎంఎండీ వరకున్న ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. అందువల్ల ఎస్ఆర్ఎస్పీలో (SRSP) ఉన్న నీటిని వరద కాలువ ద్వారా దిగువకు
Vemula Prashanth Reddy | 14 ఏళ్లు ఉద్యమాలు చేసి పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి వేములు ప్రశాంత్రెడ్డి(Vemula Prashanth Reddy) అన్నారు.
ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు, కాంగ్రెస్కు చెందిన నలుగురు శాసనసభ్యులు పదవీ ప్రమాణం చేశారు.
ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను అయోమయానికి గురిచేసి గద్దెనెక్కిందని, హామీల అమలుకు శుక్రవారం నుంచే కౌంట్డౌన్ షురూ అయ్యిందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన
నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్పై 3 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్య�
CM KCR | బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీడీ కార్మికుల ఓటు ఇంకో పార్టీకి పడొద్దు అని కేసీఆర
CM KCR | కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధి గురించి అడ్డగోలుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మనషులు మాట్లాడితే కొంచెం ఇజ్జత్ ఉం
CM KCR | తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కొరత రానే రాదు.. మిగులు రాష్ట్రంగా కాబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప�
CM KCR | రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరులోని మంత్రి నివాసానికి వెళ్లి
KTR | రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ మృతిపట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉమ్మడి కోనాపూర్లో గులాబీ పార్టీపై అభిమానం గుబాళిస్తున్నది. కోనాపూర్, వాసంగట్టుతండా, కేసీ తండా లో కుల సంఘాలు, గిరిజన సం ఘాలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతు
వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వేల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోటపాటి నర్సింహానాయుడు పా�
నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖాన అత్యాధునిక వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. దవాఖానలో కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్త�
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. గురువారం ఆయన భీమ్గల్, వ�