ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాలకు నిధుల వరద పారిస్తున్న కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఒక్క పైసా సాయం చేయకుండా వివక్షను ప్రదర్శిస్తున్నదని శాసనసభ వ్యవహారాలు, ఆర్అండ్బీ శాఖ మంత్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన మిషన్భగీరథ కార్యక్రమంతో రాష్ట్రంలో మంచినీటి సమస్య తీరిపోయిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
తెలంగాణలో తాగు, సాగునీరు, విద్యుత్తు సమస్యలు తీరిపోయాయని, తలసరి ఆదాయం పెరిగిందని, రాష్ర్టానికి ఎన్నో అవార్డులు వచ్చాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. దేశంలో ఐటీ రంగంలో వస్తున్న ప్రతి రెండు ఉద
ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారుచేసే ది�
ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. కామారెడ్డి కలెక్టరేట్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజామాబాద్లో నిర్వహించిన వేడుకల్లో
దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ప్రారంభానికి సిద్ధమైంది. వసంత్ విహార్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ కార్యాలయం తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎ
ప్రధాని మోదీకి దమ్ముంటే అదానీ ఉదంతంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తన కార్పొరేట్ దోస్తులకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రు�
తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ పాత్ర సున్నా అని, కేంద్రమే నిధులిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశా�
Vemula Prashanth Reddy | పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన బండి సంజయ్ (Bandi Sanjay) పై రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్ కుట్రలకు పాల్పడింది స్వయంగా బం�
వరంగల్లో రూ.1100 కోట్ల వ్యయంతో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, వచ్చే దసరా నుంచి ఇక్కడ పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగలా సాగుతున్నాయి. పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా తరలివస్తున్నారు. పార్టీ కార్యకర్తలను ప్రజాప్రతినిధులు పేరుపేరునా పిలుస్తూ..ఆప్యాయతను పంచు