ప్రజాసమస్యల పరిష్కారమే గీటురాయిగా శాసనసభ సమావేశాలు అపూర్వంగా సాగాయి. ఈ నెల 3న గవర్నర్ ప్రసంగంతో మొదలైన అసెంబ్లీ సమావేశాలు.. ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి.
రైతులకు ఇచ్చిన పసుపు బోర్డు హామీని నెరవేర్చని ఎంపీ అర్వింద్ తీరు మరోసారి ప్రస్ఫుటమైంది. మాధనగర్ ఆర్వోబీ విషయంలో కనీసం ఉలుకుపలుకు లేకుండా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉన్నదని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సభల్లో అర్థవంతమైన చర్చ జరిగేందుకు అందరూ సహకరించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పో�
హుస్సేన్సాగర్ తీరాన ఒక పక జ్జానబోధి బుద్ధుడు.. మరో పక రాజ్యాంగ నిర్మాత, కర్తవ్యదీక్షాపరుడు డాక్టర్ బీఆర్ అంబేదర్.. ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలతో దేశంలోనే కనీవిని ఎరుగని
BRS Party | ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని రేపు మధ్యాహ్నం 12:47 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. కేంద్ర