ఏర్గట్ల మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు అరుణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశ�
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలే ఫలించాయి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి అధికారాన్ని అడ్డు పెట్టుకున్న అనుకున్నది సాధించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని తెలిపారు.
క్రీడలతో శారీరక దృఢత్వం సాధ్యమని, గెలుపోటములు తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మెండోరాలో 69వ ఎస్జీఎఫ్ మండల స్థాయి అంతర పాఠశాలల క్రీడా పోట
Vemula Prashanth Reddy | రాష్ట్రంలో హ్యామ్ ప్రోగ్రాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో శనివార�
ఇందిరమ్మ రాజ్యంలో (Indiramma Rajyam) రోజుకో అవినీతి, పూటకో కుంభకోణం బయటపడుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) విమర్శించారు. ఓ పని టెండర్కు సంబంధించి మంత్రుల మధ్య వివాదం తలె�
Vemula Prashanth Reddy | నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ బాకీ కార్డ్ పంపిణీ చేశారు.
సొంత భూముల ధరలు పెంచుకునేందుకే ట్రిపుల్ ఆర్ దక్షిణభాగం అలైన్మెంట్లో రేవంత్ ప్రభుత్వం మార్పులు చేసిందని మాజీమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హయాంలోనే ట్రిపుల్ ఆర్కు అనుమతులు వ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్షతోపాటు తులం బంగారం ఎప్పుడిస్తారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మక్క కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
జీఎస్టీ తగ్గించడం ద్వారా తెలంగాణలో ప్రతి వ్యక్తికి నెలకు రూ.5 వేలు మిగిల్చామని బీజేపీ ఎంపీ అర్వింద్ అంటుండు. అంటే ఒక్కో వ్యక్తి నుంచి నెలకు రూ.5 వేల చొప్పున గత తొమ్మిదేండ్లలో రూ.5.40 లక్షలు జీఎస్టీ పేరిట దోచ�
‘తొమ్మిదేండ్ల క్రితం కేంద్రంలోని ఇదే బీజేపీ సర్కార్ జీఎస్టీని తెచ్చి రూ.100 లక్షల కోట్ల దోపిడీ చేసింది. అందులో కొంత తగ్గించి మెహర్బానీ చేసినట్టు ఇప్పుడు ప్రధాని మోదీ ఫొజులు కొడుతున్నారు.