Telangana Assembly | పెండింగ్ పనులను పూర్తి చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..భీంగల్ వంద పడకల ఆస్పత్రి తమ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరాశా నిసృ్పహలతోనే కొడంగల్ సభలో కేసీఆర్, కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది ఆయన రాజకీయ దిగజారుడు తననానికి నిదర్శనమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్ మండల కేంద్రంతోపాటు పచ్చ
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వేల్పూర్లో ఆదివారం నిర్వహించిన బీఆర్�
తెలంగాణ ఉద్యమంలో లేనోడు ముఖ్యమంత్రి అయిండు, ఉప ముఖ్యమంత్రి అయిండ్రు.. పీసీసీ ప్రెసిడెంట్ అయిండు. అదే పోరాడి తెలంగాణ సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వీళ్లు అవాకులు, చవాకులు పేలుతుండ్రని మాజీ మంత్�
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పదేండ్ల కాలంలో మత్స్యకారులకు ఉచిత చేపపిల్లలు, రొయ్య పిల్లలను సరాఫరా చేశ
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్ పార్టీకి.. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. బాల్కొండ మండల కేంద్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేసిన పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు విధిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వా�
ఏర్గట్ల మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు అరుణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశ�
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలే ఫలించాయి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి అధికారాన్ని అడ్డు పెట్టుకున్న అనుకున్నది సాధించింది.