సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నివాసానికి పార్టీ కార్యకర్తలు, అభిమానుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతున్నది.
అధికారం, పదవులు లేకుంటే బతకలేమా.. ఈ వయసులో పార్టీ మారడం భావ్యమా అని పోచారం శ్రీనివాసరెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోచారం శ్ర
హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్తోపాటు ఎంపీ సురేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజ�
Vemula Prashanth Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతోనే కరువు ఏర్పడిందని, ఫలితంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా �
ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. న్యాయమే గెలుస్తుందని, తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు.
ఎల్ఆర్ఎస్పై ఫీజు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం బీఆర్ఎస్ పోరు బాటపట్టింది. పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలతో నగరాలు, పట్టణాలు దద్దరిల్లాయి.
వరద కాలువకు కేటాయింపు కన్నా ఎక్కువగా నీరు వదలొద్దని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు డ్యామ్ వరకు గల ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన�
ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎంఎండీ వరకున్న ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. అందువల్ల ఎస్ఆర్ఎస్పీలో (SRSP) ఉన్న నీటిని వరద కాలువ ద్వారా దిగువకు
Vemula Prashanth Reddy | 14 ఏళ్లు ఉద్యమాలు చేసి పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి వేములు ప్రశాంత్రెడ్డి(Vemula Prashanth Reddy) అన్నారు.
ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు, కాంగ్రెస్కు చెందిన నలుగురు శాసనసభ్యులు పదవీ ప్రమాణం చేశారు.