కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కక్షసాధింపు చర్యలకు పాల్పడినా, ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ సైనికులు భయపడరని, దీటుగానే ఎదుర్కొంటారని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి పేర్కొన్నారు.
Vemula Prashanth Reddy | సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్టుల్లో జరిగిన స్కామ్ను బయటపెట్టినందుకే హరీశ్రావుకు సిట్ నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
అహంకారానికి ప్రతీక అయిన రేవంత్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ప్రజలు రాజకీయ బహిషరణ చేయడం ఖాయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు నోట్�
హామీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్కు ఓట్లడిగే నైతికహక్కు లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్
తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి పాలనను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని, కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ ప్రజలచే చీత్కరిం�
ఎన్నిలక హామీలు అమలు చేయకుండా మోసగించిన కాంగ్రెస్కు మహిళలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ఎమ్మెల�
మున్సిపల్ ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేసి గులాబీ జెండాను ఎగురవేద్దామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. వేల్పూర్లోని తన నివాసంలో భీమ్గల్ మున్సిపాలిటీ ముఖ్యన
Vemual Prashanth Reddy | అసెంబ్లీలో స్పీకర్ పక్షపాత వైఖరిని తెలంగాణ సమాజం గమనించిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ ప్రసంగం చేయడం శాసనసభ చరిత్రలో ఇప్పటివరకు లేదని తెలిపారు.
Telangana Assembly | పెండింగ్ పనులను పూర్తి చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..భీంగల్ వంద పడకల ఆస్పత్రి తమ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరాశా నిసృ్పహలతోనే కొడంగల్ సభలో కేసీఆర్, కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది ఆయన రాజకీయ దిగజారుడు తననానికి నిదర్శనమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్ మండల కేంద్రంతోపాటు పచ్చ