రేవంత్రెడ్డి ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు మానేసి, హామీల అమలుపై దృష్టిపెట్టాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజుర�
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కాంగ్రెస్ జెండాకు సెల్యూట్ చేసిన గాంధారి ఎస్సై మహేందర్ తీరు ఉమ్మడి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గాంధారిలో అధికార పార్టీ కార్యాలయం ప్రారంభోత్�
యూరియా యాప్ వద్దు.. షాపులోనే అమ్మాలని రైతులు నెత్తినోరు బాదుకుంటున్నా సర్కార్ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. చదువు రాని తమకు యాప్లో బుక్ చేయడం రాదని ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం పట్టనట్టు ప్రవ�
MLA Vemula Prashanth reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి నియంతృత్వ పాలనతో సాధించేదేమీ ఉండదని ఎమ్మెల్యే వేముల హితవు పలికారు. "మమ్మల్ని అరెస్ట్ చేసి మా గొంతు నొక్కే బదులు, అక్కడ రైతులకు ఇబ్బందిగా మారిన యూరియా యాప్ను
Vemula Prashanth Reddy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు నిర్బంధించారు.
తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో మరోసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వ్యాఖ్యానించారు. జయశంకర్సార్ స్ఫూర్తితో పోరాడి కాంగ్రెస�
రేవంత్రెడ్డి తుగ్లక్ పాలన వల్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. �
రేవంత్రెడ్డి తుగ్లక్ పాలనతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నాడు కేసీఆర్ పాలన�
యూరియా యాప్ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళనకు దిగారు.
యూరియా యాప్ పేరిట ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆ గ్రహం వ్యక్తంచేశారు. యాప్ను తక్షణమే రద్దు చేసి, యూరియాను విరివిగా రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశా�
పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధ
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ తోడు దొంగల్లా మారి తెలంగాణ రైతాంగం నడ్డి విరుస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ‘యాప్ పోవాలె.. కేసీఆర్ బాపు రావాలె’ అని ప్రజలు, రైతుల
మండలంలోని లింబాద్రి గుట్ట ఒడ్డెర కాలనీలో శుక్రవారం ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృత్యువాత పడిన ఘటన తనను కలిచివేసిందని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన �