రాష్ట్రంలో ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కొత్త రోడ్ల అభివృద్ధి పేరిట కాంగ్రెస్ రూ.8వేల కోట్ల లూటీకి తెరతీసిందని, ప్రభుత్వం తెచ్చింది హ్యామ్ మాడల్ కాదు.. పక్కా స్కామ్ మాడల్' అంటూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విరుచుకు
Vemula Prashanth Reddy | రోడ్ల అభివృద్ధి పేరిట తీసుకొస్తున్న కొత్త విధానం హ్యామ్ రోడ్స్ లో రూ.8 వేల కోట్ల స్కాం జరుగుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.
నాకు తెలిసి సొంత ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చూసే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రజలను ఘోరంగా వంచించిందని మండిపడ్డారు. వేల్ప�
Vemula Prashanth Reddy | కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 21 ప్యాకేజ్ పనులను పూర్తి చేసి సాగు వెంటనే సాగు నీరందించాలని మాజీ మంత్రి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా డొల్ల బడ్జెట్, గోల్మాల్ బడ్జెట్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
యూరియా యాప్ పేరుతో సర్కార్ రైతులను వేధిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అసెంబ్లీ జీరో అవర్లో ఆరోపించారు. 75శాతం మంది రైతులు యూరియా యాప్తో అవస్థలు పడుతున్నారని ప్రస్త�
Harish rao | దేశం మొత్తం జాతీయ రహదారులు సాధారణంగా 20 నుంచి 30 శాతం వరకు టెండర్లు తక్కువ ధరకు వెళ్తాయికానీ, ఇప్పుడు 15 నుంచి 20 శాతం అధిక ధరకు వెళ్తున్నాయి. తేడా 50 శాతం వస్తోంది. సీఓటీకి వెళ్లకుండా నేరుగా శాఖాపరమైన కమిటీ
శాసనసభ, శాసనమండలిలో డ్రగ్ టెస్ట్ చేయించుకొనేందుకు బీఆర్ఎస్ సభ్యులు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ సభ్యులు కూడా సిద్ధంకావాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ విసిరారు.