కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ తోడు దొంగల్లా మారి తెలంగాణ రైతాంగం నడ్డి విరుస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ‘యాప్ పోవాలె.. కేసీఆర్ బాపు రావాలె’ అని ప్రజలు, రైతుల
మండలంలోని లింబాద్రి గుట్ట ఒడ్డెర కాలనీలో శుక్రవారం ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృత్యువాత పడిన ఘటన తనను కలిచివేసిందని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన �
ధరల పెంపుతో ప్రధాని మోదీ ప్రజలను లూటీ చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. దేశం కోసం, ధర్మం కోసం పేరిట కేంద్రంలోని బీజేపీ.. సామాన్యులు, రైతుల జేబులు గుల్లచేస్�
రేవంత్ సర్కార్ పాలనలో ఆంధ్రా పాలకుల గద్దల చేతుల్లో తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. స�
రైతు డిస్కమ్ ప్రతిపాదనల వెనుక భారీ స్కామ్ దాగి ఉన్నదని, కేంద్ర ప్రభుత్వ రైతువ్యతిరేక నిర్ణయాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ వంత పాడుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్�
కేసీఆర్ 14 ఏండ్లు పోరాటం చేసి చివరికి ప్రాణాలకు తెగించి సాధించిన తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అలాంటి తెలంగాణను వ
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని వెలమ ఫంక్షన్ హాల్లో ఉదయం 10.30 గంటలకు నిర�
రాజధాని, సెక్రటేరియట్ను కూడా కట్టుకోలేని వారు తెలంగాణకు వచ్చి పునర్నిర్మిస్తారా అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం బీఆ�
Vemula Prashanth Reddy | విద్యుత్ డిస్కమ్ను మూడు ముక్కలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానం వెనుక వేల కోట్ల కుంభకోణం దాగి ఉందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్నో పోరాటాలు, మరెందరో బలిదానాలు, అమరుల త్యాగాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని, ఇక్కడి అస్తిత్వాన్ని కనుమరుగు చేయడానికి కొన్ని శక్తులు మళ్లీ కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ �
2001వ సంవత్సరంలో కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఒంటిచేత్తో, ఒక్కరిగానే బయలుదేరారని వేముల గుర్తుచేశారు. డా. బి.ఆర్. అంబేద్కర్ సూచించిన విధంగా ‘సమీకరించు, బోధించు, పోరాడు’అనే సిద్ధాంతాన
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించకుంటే రైతులతో కలిసి ధర్నా చేస్తామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు పేరుకు�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు, రైతులకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్ర�