రెండు, మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బాల్కొండ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కోరారు.
‘రెండు పిల్లర్లు కుంగినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్టు ఎలా అవుతుంది? ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.94,000 కోట్లు ఖర్చు చేస్తే రూ. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది?’ అని మాజీ మంత్రి వేముల ప్ర�
ఉమ్మడి జిల్లాలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కలెక్టరేట్తోపాటు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాన�
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్.. రేవంత్, చంద్రబాబు, బీజేపీ కలిసి వండివార్చిన పొలిటికల్ కమిషన్ నివేదిక అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించా�
జేఎంఎం అధినేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసొరేన్ అంత్యక్రియలు మంగళవారం జార్ఖండ్ రాష్ట్రం రామ్గఢ్ జిల్లా నేమ్రాలో జరిగాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్య
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో కరెంట్ సమస్యతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నదని రైతులు సోమవారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేవరకు ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని, ఎన్ని కేసులు పెట్టినా నిలదీస్తామని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వే�
దళిత వ్యతిరేక రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడుతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించింది కేవలం కేసీఆర్ ఒక్కరేనని గుర్త�
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండలంలోని గోన్గొప్పుల్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీ, రాంసింగ్ తండాకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో శనివారం నిరసన తెలిపారు.
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడి హేయమైన చర్య అని రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎ�
బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడికి దిగడం దుర్మార్గమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సహా బీఆర్ఎస్ నేతలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రశ్నించడాన్�
నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలోని బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నివాసంపై కాంగ్రెస్ వర్గీయులు దాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గల్ఫ్ ఫోరం అధ్యక�
Vemula Prashanth Reddy | కాంగ్రెస్ గూండాల దాడిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం.. ప్రతిపక్షం అధికార పార్టీ వైఫల్యాలపైన ప్రశ్నిస్తూనే ఉంటుంది అ