Vemula Prashanth Reddy | డీజీపీ ఆటవిక రాజ్యం నడుపుతున్నారు . చావు డప్పు పేరుతో కేసీఆర్ ఇంటిపై దాడి చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డి తొత్తులుగా మారారు. రేవంత్ రెడ్డికి పెయిడ్ బ్యాచ్ లా పోలీసులు మారారని మాజీ మంత్రి ,ఎమ్మెల్�
Vemula Prashanth Reddy | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటు వేయడం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిషరించడంలో పూర్తిగా విఫలమై, బీఆర్ఎస్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని కుట్రలు పన్నుతున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ర
కవితను కేసీఆర్తో కలుపడానికి ప్రయత్నం చేశానో, విడగొట్టడానికి ప్రయత్నించానో ఆమె మనస్సాక్షికి తెలుసని, ఈ విషయాలన్నీ కేసీఆర్కు బాగా తెలుసని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కవిత తనపై చేసిన వ్య�
కల్వకుంట్ల కవితకు కేసీఆర్ జన్మనిస్తే, బీఆర్ఎస్ రాజకీయ జన్మనిచ్చిందని, అలాంటి పార్టీ పునాదులను విస్మరించి బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేయడం సరికాదని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తీవ్ర
నీ వల్ల నీ తండ్రి కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఆలోచించావా కవిత? మిమ్మల్ని కలుపడానికే ప్రయత్నించానే తప్పా విడగొట్టడానికి కాదు అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ‘బాకీ కార్డులకు’ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మ
సీఎం రేవంత్రెడ్డి వాడుతున్న అసభ్య పదజాలంపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీలో చర్చించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎథిక్స్ కమిటీ సభ్యుడు వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
Vemula Prashanth Reddy | విలాసాలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి
గులాబీ దళం కదం తొక్కింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సోమవారం ఉమ్మడి జిల్లా వ్
పేదింటి ఆడబిడ్డల వివాహాల కోసం అండగా నిలబడేందుకు తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా అమలు చేయాలని మాజీ మం త్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయా పథకాల�
Vemula Prashanth reddy | కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేయకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తామని ప్రభుత్వం కోర్టులో స్పష్టమైన అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయడం లేదు..? అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్ర
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్�
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి సర్కార్పై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
కాలంతో సంబంధం లేకుండా... కరువు కాటకాల్లోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మిషన్ భగీరథ అనే అద్భుతమైన పథకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించారు.