బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నిరాధారమైన అరోపణలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు ఎస్ఐ ఆవుల తిరుపతికి ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిరుప
కాలం దాటిపోతున్నా.. వరుణుడు కరుణించకపోవడంతో మండల కేంద్రంలో రైతులు, పెద్దలు, యువకులు సోమవారం కప్పతల్లి ఆట ఆడి ప్రత్యేక పూజలు చేశారు. తొలకరి పలకరించినా.. ఆ తరువాత వర్షాలు ముఖం చాటేశాయి. అన్నదాతలు దుక్కులు దు�
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటే మహిళలకే ఉచిత బస్సు ప్రయాణం కాదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు అన్నారు. బీ�
అమ్మా.. బాగున్నవా.. తాత ఎలా ఉన్నవే.. అంటూ ఆప్యాయంగా పలుకరిస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుకెళ్లారు. శుక్రవారం ఆయన సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి అందజేశారు.
కొండపాక ఇసుక క్వారీ నుండి వెళ్లే లారీలకు పరదాలు కట్టే అవకాశం కల్పించి ఉపాధి అందించాలని హిమ్మత్నగర్ గ్రామస్థులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇసుక క్వారీ నుండి హిమ్మత్నగర్ మీదుగా వెళ్తున్న ఇస�
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకనే కొందరు పనికట్టుకకొని ఆయనపై విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ యువ నాయకులు నాగిడి మధుసూదన్ రెడ్డి ఆరోపిం�
మండల కేంద్రంలోని స్థానిక శివాలయం ఆవరణలో వీణవంక వాసవీ, వనిత క్లబ్ ఆధ్వర్యంలో డాన్ టు డెస్క్ భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల వాసవీ, వనిత క్లబ్ సభ్యు�
పాటల పల్లకిలో 12 గంటల మోత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కవి, గాయకులు గొనేల సమ్మన్న ముదిరాజ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ ఈ నెల 15 న తెలంగాణ ఉద్యమ కవి, గాయకులు నేర్నాల కిష�
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని ఎంఈవో శోభారాణి అన్నారు. మండలంలోని వీణవంక, కనపర్తి, నర్సింగాపూర్ గ్రామాలలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో కలిసి ఎం�
వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామంలో శ్రీ భవానీ శంకర దేవాలయంలో పార్వతి పరమేశ్వరుల కల్యాణం శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణాల మధ్య ఉదయం హోమాలు, మధ్యాహ్నం శ్రీ పార్వతీ పరమేశ్వర
బేతిగల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టిముక్కల రంగారావు సేవలు మరువలేనివని గ్రామస్తులు కొనియాడారు. మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టిముక్కల రంగారావు ఇటీవల మృతి చెందాడు. కాగా వ
మండలంలోని బొంతుపల్లి గ్రామంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపనకు యప్ టీవీ ట్యూరిటో సంస్థలు, వైయూపీపీ టీవీ అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి విరాళం అందజేశారు. బొంతుపల్లి గ్రామంలో గురువారం పోచమ్మ తల్లి, భులక్ష్మీ ,మ�
మండలంలోని బొంతుపల్లి గ్రామంలో పోచమ్మతల్లి, భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలను గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ జున్నుతుల జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్టా�
వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామంలో మంగళవారం శ్రీ భులక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం హోమాలు, సాయంత్రం ఉత్సవ విగ్రహాల జలాది వాసము నిర్వహించారు.