KCR | ఎన్నికలో గెలిచినా, ఓడినా నాయకుడు ప్రజల కోసమే పని చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ స్థిరీకరణ చేశామని,
KCR | సమైక్య పాలనలో వివక్షకు గురై అస్తవ్యస్తంగా తయారైన తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత పొదరిల్లులా తీర్చిదిద్దుకున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచ�
సోషల్ మీడియా లో, సామూహికంగా, వ్యక్తిగతంగా అసత్య ప్ర చారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ జిల్లా సీపీ సత్యనారాయణగౌడ్ హెచ్చరించారు. గురువారం వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా స�
వీణవంక : తెలంగాణ రాష్ట్రంలో పేదప్రజల సంక్షేమమే ఎజెండాగా టీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలోని కనపర్తి గ్రామంలో బుధవారం సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్�
హుజూరాబాద్ : ఈరోజు మేము ఈటెల దళిత బాధితుల సంఘంగా వీణవంక మండలానికి వచ్చినం. కొన్ని గ్రామాలు తిరిగినం. ఈటెల చేసిన అరాచకాలపైన, అక్రమ కేసుల పైన ఈ రోజు కొన్ని గ్రామాలకు పోయినం. మేము గ్రామాలల్ల దళితవ�
హుజురాబాద్: బీజేపీ విధానం రద్దు..రద్దు…రద్దు..ఆ పార్టీకి ఓటు వద్దు…వద్దు…వద్దు అనిహరీశ్ రావు అన్నారు. ఆయన మంగళవారం వీణవంక మండలం కిష్టంపేటలోని పీఎస్ కల్యాణ మండపంలో చేనేత కార్మికుల చెక్కుల పంపిణీ కార్యక్ర
బీసీల అభ్యున్నతే లక్ష్యం: మంత్రి తలసాని హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అనేక విప్లవాత్మక పథకాలు ప్రవేశపె
కరీంనగర్ : అమెరికాలోని డెట్రాయిట్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీణవంకకు చెందిన పాడి దయాకర్ రెడ్డి(71) మరణించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన దయాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా తుది
వీణవంక జడ్పీటీసీ భర్తకు నోటీసులు | కరీంనగర్ జిల్లా వీణవంక జడ్పీటీసీ వనమాల భర్త సాధవరెడ్డికి ఆ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీ) గురువారం నోటీసులు జారీ చేసింది. సాధవరెడ్డితోపాటు డైరెక్టర్లుగా పనిచ