వీణవంక మండలంలోని ఎనిమిది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న 266 మంది విద్యార్థులకు బుధవారం గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో దాత �
వీణవంక మండలంలోని చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల పరిస్థితులను, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాలలోని కార్యక్ర�
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.12 వందల కోట్ల ఎక్స్రేషియాను విడుదల చేసి గీతకార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి పరుశరాములు గౌడ్ డిమాండ్ చేశారు.
వీణవంక మండలంలోని ఎల్బాక గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ ఊట్ల దేవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. లయన్స్ క్లబ్ కరీంనగర్, గోల్డెన్ శాతవాహన, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స�
వరిధాన్యాన్ని కాంటాలు వేస్తుండగా పోలీసులు వచ్చి ఆపారంటూ రైతులు రోడ్డెక్కి ధర్నా చేసిన సంఘటన వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని నర్సింగాపూ�
తెలంగాణ రాష్ర్ట సగర సంఘం ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల అవార్డు బహుమతుల ప్రధాన ఉత్సవం నిర్వహించారు. కాగా వీణవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెంది
తుఫాన్తో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం అందించాలని వీణవంక మండల బీజేపీ అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం �
విధి నిర్వహణలో భాగంగా గత 44 సంవత్సరాలుగా కత్తెరమల్ల కనుకయ్య విద్యార్థులకు చేసిన సేవలు అమోఘమని షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ నాగుళేశ్వర్రావు అన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కే రన్ ఉత్సాహకంగా సాగింది. మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి నర్సింగాపూర్ వరకు ఉదయం 7 గంటలకు ని�
రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్ (35) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్కు భార్య
రైతులు పండించిన వరిధాన్యానికి కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్మన్ మావురపు విజయభాస్కర్ రెడ్డి అన్నారు.
రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ అనుపమరావు అన్నారు. వీణవంక మండలంలోని కనపర్తి, వీణవంక, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
దహనసంస్కారాలకు హాజరైన ఘటనలో నలుగురికి తేనేటీగలు కుట్టి గాయాలపాలయ్యారు. ఈ ఘటన వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చల్లూరు గ్రామానికి చెందిన కల్వల చంద్రయ్య అ�
వీణవంక మండల పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. మండలాధ్యక్షుడిగా కె.అంజయ్య (వల్భాపూర్), ప్రధానకార్యదర్శిగా బి.రవి (ఇప్పలపల్లి), గౌరవాధ్యక్షుడిగా ఆర్.కిషన్, ఉపాధ్యక్షులుగా ఎ.
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గుండెపోటు వచ్చినపుడు చేయాల్సిన సీపీఆర్పై అవగాహన కల్పించారు.