వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో గణపతి నవరాత్రులలో భాగంగా ఆదివారంప్రత్యేక పూజలు చేసి, మహా అన్నదానాలు చేశారు. వల్బాపూర్ గ్రామం శివాలయం, వీణవంకలో గౌడసంఘం ఆధ్వర్యంలో వేదపండితులతో ప్రత్యేక పూజలు చేసి, మహాన్�
వీణవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కుర్మిండ్ల స్వామి గత కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న సగర సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, ములుగు జిల్లా
Karimnagar | కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచం లేనిదే పని చేయరు. లంచం ఇస్తేనే పని జరుగుతుంది.. ఫైలు ముందుకు కదులుతుంది. అలాంటి అవినీతి అధికారులు అప్పుడప్పుడు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ�
రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన వీణవంక మండలంలోని రెడ్డిపల్లి-పోతిరెడ్డిపల్లి గ్రామాల మధ్య సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన ఉండాడ�
వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో శనివారం ఎస్ఐ ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, జెండా ఊపి కవాతు ప్రారంభించారు. కాగా సుమారు 60 మంది పోలీసులు గ్రామం శివా
ప్రతీ ఒక్కరు తాగునీటి విషయంలో పరిశుభ్రత పాటించాలని మిషన్ భగీరథ ఎస్ఈ రాములు అన్నారు. మండలంలోని బేతిగల్ గ్రామంలో వైరల్ ఫీవర్, జాండీస్ వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మిషన్ భగీరథ ఎస్ఈ రాములు శుక్రవారం
వీణవంక, మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత మెగావైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామస్తుల నుండి మంచి స్పందన లభించింది.
వీణవంక పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డు ఉమాదేవి ఎంపికైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విధులను సక్రమంగా నిర్వహించి మెరుగైన సేవలు అందించే ఉద్యోగులకు అందజేసే ప్రతిభా ప్రశంసా�
వీణవంక మండలంలో యూరియా కష్టాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం రైతును రోడ్డుపైకి తీసుకొచ్చింది. గత 15 రోజులుగా ఓపికగా ఎదురు చూసిన రైతన్నలు ఒక్కసారిగా రోడ్డుపైకి ఎక్కి ధర్న�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నిరాధారమైన అరోపణలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు ఎస్ఐ ఆవుల తిరుపతికి ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిరుప
కాలం దాటిపోతున్నా.. వరుణుడు కరుణించకపోవడంతో మండల కేంద్రంలో రైతులు, పెద్దలు, యువకులు సోమవారం కప్పతల్లి ఆట ఆడి ప్రత్యేక పూజలు చేశారు. తొలకరి పలకరించినా.. ఆ తరువాత వర్షాలు ముఖం చాటేశాయి. అన్నదాతలు దుక్కులు దు�
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటే మహిళలకే ఉచిత బస్సు ప్రయాణం కాదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు అన్నారు. బీ�