వీణవంక మండలంలోని ఎంపీ, యూపీఎస్ హిమ్మత్ నగర్ పాఠశాల నందు ముందస్తు బతుకమ్మ సెలబ్రేషన్స్ అలరించాయి. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారిని శోభారాణి, జెడ్పిహెచ్ఎస్ ఘన్ముక్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్�
వీణవంక మండలంలోని ఘన్ముక్ల ఆదర్శ పాఠశాలలో సోమవారం నిర్వహించిన కళా ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మండల స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ఆయా ప్రభుత్వ, ప్రైవేట్, కేజీబీవీ, ఆదర్శ పా
వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు బూర శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా విషయం తెలుసుకున్న ఆలయ ఫౌండేషన్ సభ్యులు మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి వారి ఉదా
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రానున్న ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా ఆయా పార్టీల రాజకీయ నాయకులతో ఎంపీడీవో మెరుగు శ్రీధర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రామాంజనేయ గుడి కి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. బండ విజయమ్మ-మల్లారెడ్డి దంపతులు రూ.46,116 విలువ గల శివలింగాన్ని వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అం�
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో సోమవారం ప్రియ మిల్క్ పార్లర్ ను ప్రియ మిల్క్ సేల్స్ మేనేజింగ్ డైరెక్టర్ నర్సింగరావు ,కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రారంభించా�
వీణవంక మండల కేంద్రంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం కుంకుమ పూజ నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప�
వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో గణపతి నవరాత్రులలో భాగంగా ఆదివారంప్రత్యేక పూజలు చేసి, మహా అన్నదానాలు చేశారు. వల్బాపూర్ గ్రామం శివాలయం, వీణవంకలో గౌడసంఘం ఆధ్వర్యంలో వేదపండితులతో ప్రత్యేక పూజలు చేసి, మహాన్�
వీణవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కుర్మిండ్ల స్వామి గత కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న సగర సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, ములుగు జిల్లా
Karimnagar | కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచం లేనిదే పని చేయరు. లంచం ఇస్తేనే పని జరుగుతుంది.. ఫైలు ముందుకు కదులుతుంది. అలాంటి అవినీతి అధికారులు అప్పుడప్పుడు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ�
రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన వీణవంక మండలంలోని రెడ్డిపల్లి-పోతిరెడ్డిపల్లి గ్రామాల మధ్య సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన ఉండాడ�
వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో శనివారం ఎస్ఐ ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, జెండా ఊపి కవాతు ప్రారంభించారు. కాగా సుమారు 60 మంది పోలీసులు గ్రామం శివా
ప్రతీ ఒక్కరు తాగునీటి విషయంలో పరిశుభ్రత పాటించాలని మిషన్ భగీరథ ఎస్ఈ రాములు అన్నారు. మండలంలోని బేతిగల్ గ్రామంలో వైరల్ ఫీవర్, జాండీస్ వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మిషన్ భగీరథ ఎస్ఈ రాములు శుక్రవారం