వర్గల్ మండలంలోని తునికి ఖాల్సాలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిస్ఠా పన మహోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవానికి మాజీమంత్రి హరీశ్రావు హాజరై అమ్మవారిని దర్శించుకున�
రైతు భరోసా ఎగ్గొడితే సహించమని, రైతుభరోసా ఇచ్చే వరకు ప్రభుత్వం పై పోరాడుతామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుక�
ప్రభుత్వ దవాఖానల్లో కేసీఆర్, న్యూట్రీషన్ను కిట్లను అందించలేని దుస్థితి లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజవకర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు
సీఎం రేవంత్రెడ్డి మొదలుకొని కాంగ్రెస్ నాయకులంతా మాటలు చాలించి ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ముంపు గ్రామాల నిర్వాసితులు 400మందికి రావాల్సిన రూ.448కోట్లను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని గజ్వేల్ బీఆర్�
అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాలను మోసం చేసిందని, పది నెలల్లోనే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్,బీఆర్ఎస్ గజ్వేల్ నియోజక�
గజ్వేల్లో కాం గ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయా లు మానుకోవాలని, కేసీఆర్ గురించి మాట్లాడే నైతికహక్కు ఆ పార్టీ నాయకులకు లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి విమర్�
మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ను భారీగా పెంచిందని,ఆనాడు రూ.16వేల కోట్లతో ప్రక్షాళన చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైందని, కానీ నష్టపోతున్న బాధితుల విజ్ఞప్తి మేర
తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమా లు, పోరాటాలు చేయడంతోనే నేడు ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందని, రాష్ట్రం రాకపోతే తెలంగాణకు రేవంత్రెడ్డి సీఎం అయ్యేవాడా, కేసీఆర్ పెట్టిన భిక్షతోనే రేవంత్రెడ్డి సీఎం అయ్యాడని