పింఛన్ వస్తలేదని, అధికారుల చుట్టూ తిరిగినా ఎవ రూ పట్టించుకోవడం లేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటిబండ గ్రామానికి చెందిన వృద్ధురాలు గంగాధరి పోచవ్వ బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్�
Siddipet | సిద్దిపేట : రైతుల సాగు కోసం(Cultivation water) తక్షణమే ప్రభుత్వం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ల ద్వారా ఒక్కో టీఎంసీ చోప్పున కూడవెళ్లి, హల్దీవాగుల్లోకి నీటిని విడుదల చేయాలి. లేని పక్షంలో వచ్చే నెల 2 లేదా 3న రాజీ�
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఏడు మాసాలు గడిచినా పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్�
ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు వారి ఆదాయం పెంచుకుంటున్నారే తప్ప.. రాష్ట్ర ఆదాయం, అభివృద్ధి విషయాన్ని పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ నేత, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వం
Pratap Reddy | సిద్దిపేట(Siddipet) జిల్లా కొండపాక మండలంలోని ఖమ్మంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను (Double bedroom houses) వెంటనే నిరుపేదలైన లబ్ధిదారులకు ఇవ్వాలని గజ్వేల్ నియోజవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి వంటేరు ప్ర
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచినా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై కాకిలెక్కలు చెబు తూ అబద్ధపు ప్రచారం చేస్తుందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, గజ్వేల్ నియ
అభివృద్ధ్దిలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, కేసీఆర్పై నిరాధార ఆరోపణలు చేయడం మ�
తెలంగాణ రాష్ట్ర సాధనకే ఆనాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, కేసీఆర్ పట్టుదలతో 14ఏండ్ల నిరంతర పోరాటంతోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి �
కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మండలంలోని చౌదర్పల్లిలో ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత బుడిగె శంకర్గౌడ్ కటుం�
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొని, అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే వేలాది మంది రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో గౌరారం దగ్గ�
అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చి ఇప్పుడు రైతుల ఉసురు తీస్తున్నాడని, నేడు వచ్చింది కాలం తెచ్చిన కరువుకాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని దుబ్బాక ఎమ్�
అభివృద్ధిలో సిద్దిపేట జిల్లా అగ్రగామిగా నిలిచిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా
సిద్దిపేట జిల్లా గజ్వేల్ వేదికగా 49వ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యద�