కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచినా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై కాకిలెక్కలు చెబు తూ అబద్ధపు ప్రచారం చేస్తుందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, గజ్వేల్ నియ
అభివృద్ధ్దిలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, కేసీఆర్పై నిరాధార ఆరోపణలు చేయడం మ�
తెలంగాణ రాష్ట్ర సాధనకే ఆనాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, కేసీఆర్ పట్టుదలతో 14ఏండ్ల నిరంతర పోరాటంతోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి �
కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మండలంలోని చౌదర్పల్లిలో ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత బుడిగె శంకర్గౌడ్ కటుం�
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొని, అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే వేలాది మంది రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో గౌరారం దగ్గ�
అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చి ఇప్పుడు రైతుల ఉసురు తీస్తున్నాడని, నేడు వచ్చింది కాలం తెచ్చిన కరువుకాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని దుబ్బాక ఎమ్�
అభివృద్ధిలో సిద్దిపేట జిల్లా అగ్రగామిగా నిలిచిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా
సిద్దిపేట జిల్లా గజ్వేల్ వేదికగా 49వ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యద�
Gajwel | ‘తిండి పెట్టినోన్ని ఎట్ల మర్చిపోత. నా బిడ్డకు కల్యాణలక్ష్మి కింద లక్ష ఇచ్చిండు. నా మూడు ఎకరాల భూమికి పైసలు పడుతున్నయి. అప్పట్ల ఏమున్నది, నీళ్లు లెవ్వు, కరెంటు లేదు. అద్దెకరం పొలం తడిశేది. ఇప్పుడు నీళ్లు
‘ఒకప్పుడు ఊర్లల్లో వ్యవసాయం చేస్తుండు అంటే పిల్లనిస్తందుకు బయపడుతుండే.. నేడు రైతంటే రాజు లెక్క చూస్తున్నరు.. వెతికి వెతికి పిల్లనిస్తున్నరు.. ఇందంతా సీఎం కేసీఆర్ వల్లే జరిగింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల
సీమాంధ్ర పాలకుల చెర నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన ఉద్యమనేత, సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అద్భుతంగా ముందుకు నడుపుతున్నారని సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల ప్రజలు శ్లా�
ప్రభుత్వ సహకారంతో రూ. 100 కోట్లతో జిల్లాకో ఎకో టూరిజం పార్కును అభివృద్ధి చేస్తామని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తెలిపారు.