నదులు, ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజరవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించా�
మంచి చేస్తాడని ప్రజలు ఓట్లేస్తే, గద్దెనెక్కాక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఇబ్బందులకు గురిచేస్తూ రేవంత్రెడ్డి ఒక విఫల సీఎంగా మిగిలాడని బీఆర్ఎస్ గజ్వేల్ సెగ్మెంట్ ఇన్చార్జి వంటేరు ప్రతాప
సీఎం రేవంత్రెడ్డి తన అల్లుడు, అన్నదమ్ములు, ఇతర కుటుంబ సభ్యుల కోసమే ఫార్మాసిటీ (ఫార్మా విలేజ్)ల ఏర్పా టు చేస్తున్నారని, దీనికోసం బలవంతంగా రైతుల నుంచి భూములు గుంజుకుంటున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజక
తెలంగాణలో కేసీఆర్ చరిత్రను చెరిపివేయడం ఎవరి తరం కాదని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాత
అతి తక్కువ కాలంలో తెలంగాణను అన్నిరంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్ది దేశంలోనే ఖ్యాతిని తెచ్చిపెట్టిన ఘనత కేసీఆర్దే అని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గజ్వేల్లోని ఎమ్మెల�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తలకు అండగా ఉంటున్నారని ఆ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా రు. బుధవారం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని మేదినిపూర్లో ఇటీవల
సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన రూ.6లక్షల పరిహారాన్ని రెట్టింపు చేసి రూ.12లక్షలు ఇవ్వాలని, ఏటిగడ్డకిష్టాపూర్లో చేసిన నిరాహార దీక్షలో రేవంత్రెడ్డ
వర్గల్ మండలంలోని తునికి ఖాల్సాలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిస్ఠా పన మహోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవానికి మాజీమంత్రి హరీశ్రావు హాజరై అమ్మవారిని దర్శించుకున�
రైతు భరోసా ఎగ్గొడితే సహించమని, రైతుభరోసా ఇచ్చే వరకు ప్రభుత్వం పై పోరాడుతామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుక�
ప్రభుత్వ దవాఖానల్లో కేసీఆర్, న్యూట్రీషన్ను కిట్లను అందించలేని దుస్థితి లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజవకర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు
సీఎం రేవంత్రెడ్డి మొదలుకొని కాంగ్రెస్ నాయకులంతా మాటలు చాలించి ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ముంపు గ్రామాల నిర్వాసితులు 400మందికి రావాల్సిన రూ.448కోట్లను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని గజ్వేల్ బీఆర్�