గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎల్కతుర్తి సభకు ఆదివారం బీఆర్ఎస్ సైనికులు పెద్దఎత్తున తరలివెళ్లారు. ములుగు మండలం వంటిమామిడి నుంచి మొదులుకుని కొండపాక మండలం దర్గా వరకు దారిపొడవునా ఆర్టీసీ, ప్రైవేటు బస్సు ల
ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ప్రతి కార్యకర్త ఉద్యమ స్ఫూర్తితో తరలిరావాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేర
ఈనెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ నాయకలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మె ల్సీ యాదవరెడ్డి పిలుపునిచ్చారు.
హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకొని హరితసేన కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మె ల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల
పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి తప్పక గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, రాష్ట్ర నాయకుడు శేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్లోని
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కూచారంలో నిర్వహించిన స్వామి వారి కల్యాణోత్సవంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతా
Vanteru Pratap Reddy | ఇవాళ రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్, ప్రజ్ఞాఫూర్, సంగాపూర్లలో ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన
Vanteru Pratap Reddy | ఇవాళ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 44 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందిన వారు సద్వినియోగం చేసుకో�
అధికారంలో ఉండి గజ్వేల్ను అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా పాదయాత్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన�
పదివేల కోట్ల రూపాయలతో గజ్వేల్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కు దక్కిందని, కేసీఆర్ను విమర్శించే స్థాయి కాంగ్రెస్, బీజేపీ నాయకులకు లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటే�
రేవంత్రెడ్డి ప్రభుత్వం అక్రమంగా ఎన్ని కేసులు పెట్టిస్తున్నా చివరకు న్యాయం గెలుస్తుందని, మాజీ మంత్రి హరీశ్రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే చివరకు న్యాయం గెలిచిందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ