Gajwel | ‘తిండి పెట్టినోన్ని ఎట్ల మర్చిపోత. నా బిడ్డకు కల్యాణలక్ష్మి కింద లక్ష ఇచ్చిండు. నా మూడు ఎకరాల భూమికి పైసలు పడుతున్నయి. అప్పట్ల ఏమున్నది, నీళ్లు లెవ్వు, కరెంటు లేదు. అద్దెకరం పొలం తడిశేది. ఇప్పుడు నీళ్లు
‘ఒకప్పుడు ఊర్లల్లో వ్యవసాయం చేస్తుండు అంటే పిల్లనిస్తందుకు బయపడుతుండే.. నేడు రైతంటే రాజు లెక్క చూస్తున్నరు.. వెతికి వెతికి పిల్లనిస్తున్నరు.. ఇందంతా సీఎం కేసీఆర్ వల్లే జరిగింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల
సీమాంధ్ర పాలకుల చెర నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన ఉద్యమనేత, సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అద్భుతంగా ముందుకు నడుపుతున్నారని సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల ప్రజలు శ్లా�
ప్రభుత్వ సహకారంతో రూ. 100 కోట్లతో జిల్లాకో ఎకో టూరిజం పార్కును అభివృద్ధి చేస్తామని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తెలిపారు.
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు వంద మంది (60 దళిత కుటుంబాలు), మూకుమ్మడిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సమక్షంలో
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి నిరుద్యోగ సమస్యపై చిత్తశుద్ధి ఉంటే గజ్వేల్లో కాదు ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో సభ పెట్టాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సవాల్ చేశారు.
రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం ఓ యజ్ఞంలా కొనసాగుతున్నదని, ఈ కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి �
దళిత సమాజానికి తుమ్మ భూమన్న చేసిన సేవలు ఎప్పటికీ గుర్తు ఉంటాయని, దళిత సామాజిక ఉద్యమాలకు తీరనిలోటని రాష్ట్ర వైద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రత�
ఈటల కాదు.. మోదీ నిలబడ్డా డిపాజిట్ దక్కదు ఆస్తులు కాపాడుకోవడానికే బీజేపీలోకి ఈటల మీడియా సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు గజ్వేల్, జూలై 10: గజ్వేల్ నుంచి ఈటల కాదు కదా.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత
యాదాద్రి భువనగిరి : ఆనాడు శ్రీ కృష్ణ దేవరయాలు అద్భుత రీతిలో ఆలయాల నిర్మాణాలు చేపట్టారు. ఈనాడు అదే తరహాలో సీఎం కేసీఆర్ అత్యద్భుతంగా యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్