Student suicide | తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. ఒక పక్క హాస్టల్, మధ్యాహ్న భోజనం కలుషితమై ప్రాణాలు పోవడం , ఆసుపత్రుల పాలవడం ఆందోళన కలిగిస్తుండగా మరో పక్క విద్యార్థుల ఆత్మహత్యలు కలవరాన�
పదేండ్లు రాష్ర్టాన్ని సుభిక్షంగా తీర్చిదిద్ది న వ్యక్తి చావు కోరుకునేందుకేనా ప్రజ లు నీకు సీఎం పదవి కట్టబెట్టిందని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కే�
వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. దసరా నుంచి జిల్లాలో వరికోతలు నడుస్తుండగా, ధాన్యం కొనుగోలు చేసే ఆనవాళ్లు కనిపించడం లేదు. అక్కడక్కడా కొన్ని సెంటర్లను ఎమ్మెల్యేలు, ఇతర ప్ర�
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన శనివారం ఉదయం కర్ణాటకలోని గుల్బర్గ జిల్లా కమలాపురం వద్ద చోటుచేసుకుంది. తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన భార్గవ్కృష్ణ(55) హైదరాబాద్లోని యూసుఫ్గూడలో నివాసముంటున�
ఎంతో ప్రఖ్యాతి కలిగి న సదర్ ఉత్సవాలను వనపర్తిలో నిర్వహించ డం అభినందనీయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నా రు. శనివారం పాలిటెక్నిక్ క ళాశాల మైదానంలో సదర్ ఉత్సవాలను సంతోష్యాదవ్, స�
జిల్లా కేంద్రంలో కాసం ఫ్యాషన్స్ 15వ షో రూంను సినీనటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రా రంభించారు. ముందుగా అందాలతార అనసూయను చూసేందుకు అభిమానులు పరిసర ప్రాంతవాసులు, యువతీయువకులు బ�
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శనివారం వనపర్తిలోని తన స్వగృహంలో నాయకులు, కార్యకర్తలతో ముచ్చటిస్తున్నారు. ఇద్దరు గిరిజన విద్యార్థులు వినోద్, మురళి మంత్రి వద్దకు చేరుకొని దీపావళి పండుగ శుభాకాం�
మెదక్ అదనపు కలెక్టర్(రెవెన్యూ) వెంకటేశ్వర్లు వనపర్తి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న మెంచు నగేశ్ బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక�
వనపర్తిలో ఈనెల 29న నిర్వహించనున్న రైతు నిరసన సదస్సు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శనివారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని పాలకేంద్రం వద్ద ఖాళీ స్థలాన్ని
సన్న వడ్లకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లే ఇచ్చి.. కొనుగోళ్లు చేయడంలో కొత్త కొర్రీలు తెరపైకి తీసుకొచ్చింది. సర్కార్ ఎంపిక చేసిన వాటితోపాటు ప్రైవేట్ కంపెనీల సన్న రకాలు కూడా అధికంగా సాగు చేయ
ఉద్యోగాలు చేస్తూ సమాజంలో గౌరవం పొందాల్సి న కొందరు ప్రబుద్దులు అత్యాశకు పోయి బోర్లాపడుతున్నారు. పోలీస్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న పలువురు రియల్ ఎస్టేట్, వైన్స్ తదితర వ్యాపారాల్లో మునిగి తేలారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవడంతో రైతుల్లో అయోమయం.. గందరగోళం నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2లక్షల వరకు లోన్లు మాఫీ చేశామని ఆర్భాటంగా ప్రకటించింది.
వనపర్తి మున్సిపల్ పరిధిలోని చెరువుల్లో చేపట్టిన నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. ఇటీవలే రాష్ట్రంలోని పలుచోట్ల చెరువుల్లోని నిర్మాణాలను కూల్చివేస్తున్న క్రమంలో ఆ సెగ వనపర్తికి పాక�