వర్షాల తో జిల్లాలో ఒక పక్క 700 చెరువులు అలుగులు పారుతుండగా మరోపక్క పాత ఇండ్లు కూలిపోవడం, పంట నీట మునగడం, చెరువులు, కాల్వలకు గండ్లు పడడంతో తీవ్ర నష్టం కలిగింది. కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ ఎప
ఎడతెరిపి లేని వర్షాల కు ఇల్లు కూలి వ్యక్తి దు ర్మరణం చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. శ్రీరంగాపు రం మండలం తాటిపాముల గ్రామంలో శుక్రవారం రాత్రి వడ్డె చంద్ర య్య (65) తన ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి ప
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని, అవి అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు అని అనేక మంది మహనీయులు చెబుతున్నారు. ముఖ్యంగా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు తెలంగాణలో కేసీఆర్ ప్
వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యులపై జరుగుతున్న ఆగడాలకు నిరసనగా వనపర్తి జిల్లా కేంద్రంలోని దవాఖానలో వైద్యులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఎంవో శివప్రసాద్ మా ట్లాడ�
పసిపిల్లలపై కుక్కల దాడులు తీవ్రమైన నేపథ్యంలో ఎట్టకేలకు వాటి సంతతిని తగ్గించేందుకు కార్యాచరణ ప్రారంభమైంది. చిన్నారులతోపాటు మహిళలు, వృద్ధులపై కుక్కల దాడులు పెరగడం వల్ల వీటి నివారణకు శ్రీకారం చుట్టారు. ఈ
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 53 రోజులు కాగా.. వీటిలో ఇంచుమించు 45 రోజుల పని దినాలున్నాయి. ఈ రోజుల్లో పట్టుమని నాలుగు పాఠశాలలు కూడా డీఈవో పర్యవేక్షణ జరపలేదంటే ఆయన పనితీరుకు దర్పణం పడుతుంది. జిల్లాలో 365 ప్రాథమిక
జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని ఉదయాన్నే ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకొన్నారు. అర్చకులు అభిషేకాలు, అర్చ�
జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీబీఎస్ షాపింగ్ మాల్ను బుధవారం సినీ తార వైష్ణవి చైతన్య, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని రంగ థియేటర్ ఎదురుగా ఉన్న చందన బ్రద�
వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని పలువురు పారిశుద్ధ్య కార్మికులు వాపోయారు. శుక్రవారం వనపర్తి జిల్లా జనరల్ దవాఖాన ఎదుట ఏఐటీయూసీ నాయకులతో కలిసి జీజీహెచ్, ఎంసీహెచ్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మ
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ధాన్యానికి క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చి నేడు సన్నరకానికి మాత్రమే చెల్లిస్తామని సీ ఎం రేవంత్రెడ్డి మాటమార్చి రైతులను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వన�
వనపర్తి జిల్లాలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. అన్ని ప్రాం తాల్లో సాధారణం కన్నా 2నుంచి 3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉద యం 7నుంచి సాయంత్రం 6 గంటల వరకు భానుడి తాపం కొనసాగుతుంది.
ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాతబజారుకు చెందిన ఇద్దరు బాలికలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చద