IND Vs ENG | ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో భారత అండర్-19 జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడనున్నది. ఇందులో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో ఒక వార్మప్ మ్యాచ్, ఐదు వన్డేలు, రెండు �
ఐపీఎల్-18లో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్ ఘనంగా ముగించింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 188 పరుగుల లక్ష�
IPL 2025 : నామమాత్రపు పోరులో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) భారీ స్కోర్ అవకాశాన్ని చేజార్చుకుంది. దూబే, ధోనీలు 7వ వికెట్కు 43 పరుగులు జోడించారు. దాంతో, చెన్నై నిర్ణీత ఓవర్లలో 187 పరుగులు చేసింది.
IPL 2025 : ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) నామమాత్రపు పోరుకు సిద్దమయ్యాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ (Sanju Samson) బౌలింగ్ తీసుకున్
Preity Zinta | బాలీవుడ్ నటి, ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింటా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఫొటో ఒకటి చక్కర్లు కొడుతున్నది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే.. రా
IPl 2025 | ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించి రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని తాను కౌగిలించుకున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మార్ఫింగ్ ఫోటోలపై బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి
Vaibhav Suryavanshi: క్రికెటర్లు ఏజ్ ఫ్రాడ్కు పాల్పడుతున్నారని బాక్సర్ విజేందర్ ఆరోపించాడు. అతను తన ట్వీట్లో ఈ కామెంట్ చేశాడు. అయితే ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీని అతను టార్గెట్ చేశాడా అని నెటిజన్లు డౌ
చిన్న పిల్లాడే అయినా క్రికెట్లో చిచ్చరపిడుగులా రెచ్చిపోతున్నాడని యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు.