చండ్రుగొండ: నిర్బయంగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని మెడికల్ ఆఫీసర్ రాకేష్ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 15 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సం�
Telangana | రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి కావడంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హర్షం వ్యక్తం చేశారు. టీకా వేసిన వైద్యారోగ్య శాఖ సిబ్బంది, వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలకు గవ�
రెండో డోసు కూడా 100 శాతం పూర్తి చేయాలి 15-18 ఏండ్ల వారికి జనవరి 3 నుంచి వ్యాక్సిన్ 60 ఏండ్లు దాటిన వాళ్లకు బూస్టర్ డోస్కు ఏర్పాట్లు 70 లక్షల డోసులు అవసరం పడుతాయని అంచనా వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్ �
కొడంగల్ : వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల కరోనా, ఒమిక్రాన్ అదుపుచేసుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని అంగడిరైచూర్, కస్తూర్పల్లి గ్రామాల్లో పర్యటించి వ్యాక్సినేష�
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వ్యాక్సిన్ల తయారీ సామర్ధ్యం మెరుగైందని రాబోయే రెండు నెలల్లో నెలకు 45 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిప�
భువనగిరి : కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సంజీవ అన్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో శనివారం ఏర్పాటు చే�
ప్రతి గ్రామంలో అర్హులందరికీ టీకాలు వేయాలి అదనపు కలెక్టర్ హరిసింగ్ సంగెం, డిసెంబర్ 9: జిల్లాలో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, ప్రతి గ్రామంలో అర్హులను గుర్తించి టీకాలు వేసి ఆదర్శంగా నిలువ
ముంబై : ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపధ్యంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అందుబాటులో ఉంచాలని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో కోరారు. రెండు వ్యాక్సిన�
Vaccination | పాలమూరులో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గత 2 రోజులుగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
పదిసార్లైనా వెళ్లి వ్యాక్సిన్ వేయించాలి రాష్ట్రంలో సిద్ధంగా 80 లక్షలు వ్యాక్సిన్ డోసులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిగి : ప్రతి వార్డులో వందశాతం వ్యాక్సినేషన్ వేయించే బాధ్యత సంబంధి