కృష్ణకాలనీ : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని అందరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేసుకునేలా వైద్య సిబ్బంది ప్రజలను ప్రోత్సాహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ అన్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 116.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. రాష్ట్రాల వద్ద ఇంక�
మహాముత్తారం : ప్రతి ఒక్కరికీ కరోనా వాక్సిన్ వేయాలని డీమ్ అండ్ ఎచ్వో శ్రీరామ్ అన్నారు. బుధవారం మండలంలోని యామన్పల్లి గ్రామంలో కరోనా వాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించారు. అనంతరం సిబ్బందికి కరోనా వాక్సినే�
భూపాలపల్లి :కోవిడ్ వ్యాక్సిన్పై ఇంకా భయమేంటి..దాదాపుగా జిల్లాలో వ్యాక్సినేషన్ చివరి దశకు చేరుకుంది..ప్రతి ఒక్కరూ ఆందోళన చెందకుండా వ్యాక్సిన్ వేయించుకుని ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
చిట్యాల: కరోనా వాక్సినేషన్ డ్రైవ్ను వేగవంతం చేసి వందశాతం వాక్సిన్ వేసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత అన్నారు. గురువారం మండలంలోని ఏలేటి రామయ్యపల్లి, నవాబుపేటలో నిర్వహించిన వ
న్యూఢిల్లీ : కరోనా టీకా డోసుల పంపిణీ వంద కోట్ల మైలురాయికి చేరడం తమ ప్రభుత్వ ఘనతగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పేర్కొనడాన్ని కాంగ్రెస్ ఆక్షేపించింది. వైరస్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ బూస్టర్ డోసులు ఇచ్చేందుకు ముందు దేశ జనాభా అంతటికీ ముందుగా పూర్తి వ్యాక్సినేషన్ చేపట్టాల్సిన అవసరం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ ప�
న్యూఢిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా 100 కోట్ల కొవిడ్-19 టీకా డోసుల పంపిణీ మైలురాయిని అధిగమించిన భారత్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనమ్ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. కరో
న్యూఢిల్లీ : దేశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో వచ్చే వారం భారత్ అరుదైన మైలురాయిని చేరనుంది. వచ్చే సోమవారం లేదా మంగళవారం నాటికి దేశంలో వంద కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తవుతుందని ఇద�
అశ్వారావుపేట: ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కరోనా నుంచి రక్షణ పొందాలని మంగళవారం అధికారులు అన్నారు. మండలంలోని అన్ని పంచాయతీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించ
జనగామ చౌరస్తా : జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, వైద్య�