మహాముత్తారం : ప్రతి ఒక్కరికీ కరోనా వాక్సిన్ వేయాలని డీమ్ అండ్ ఎచ్వో శ్రీరామ్ అన్నారు. బుధవారం మండలంలోని యామన్పల్లి గ్రామంలో కరోనా వాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించారు. అనంతరం సిబ్బందికి కరోనా వాక్సినేషన్పై పలు రకాల సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యుడు గోపీనాథ్, జిల్లా ఎపిడామిస్ట్ బాష్యనాయక్, ఏఎన్ఎంల, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.